అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై ఉక్కుపాదం

ఎవ‌రైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై. ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా స‌రే వారిని…

జూబ్లీ హిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

మ‌ధ్యాహ్నం లోపే తుది ఫ‌లితం వెల్ల‌డి హైద‌రాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తేలి పోనుంది. ఇప్ప‌టికే రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ ఆధ్వ‌ర్యంలో…

ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డి

సీఎం చంద్రబాబు సమ‌క్షంలో కీల‌క ఒప్పందం విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు 2025 విశాఖ న‌గ‌రం వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం…

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడుతున్నా : సంజూ శాంస‌న్

జ‌ట్టు విజ‌యం కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశా కేర‌ళ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ గురువారం త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. గ‌త్యంత‌రం లేని…

సుస్థిరాభివృద్దిలో భాగ‌స్వామ్యం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌పట్నం : సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం విశాఖ‌ప‌ట్నంలో CII భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్…

అభివృద్దిలో ఏపీ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంది

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న విశాఖ‌పట్నం : అభివృద్ది, టెక్నాల‌జీ ప‌రంగా ఏపీ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్రప్రదేశ్, యూరప్ బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్ టేబుల్ స‌మావేశం…

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆగ‌మాగం : దాసోజు

సీఎంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని వాపోయారు. గురువారం…

కుప్పంలో 270 ఎక‌రాల్లో ఇండస్ట్రియ‌ల్ పార్కు

తైవాన్ కంపెనీల‌తో ఏపీ స‌ర్కార్ ఒప్పందం విశాఖ‌ప‌ట్పం జిల్లా : ఏపీ స‌ర్కార్ ప్ర‌ముఖ కంపెనీల‌తో కీల‌క‌మైన ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ తైవానీస్ కంపెనీలతో రెండు…

ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్ల‌తో మెగా ప్రాజెక్టు

గ్రీన్ వృద్ది వైపు ప్ర‌యాణం చేస్తోంద‌న్న లోకేష్ అమ‌రావ‌తి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీని అన్ని రంగాల‌లో అభివృద్ది చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగానే త‌మ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా…

న‌మో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్…