Category: News
-

అరవింద్ కేజ్రీవాల్ తో మమతా బెనర్జీ భేటీ
దేశంలో రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చలు న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన అనంతరం ఉన్నట్టుండి దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తో కలిసి నేరుగా ఆప్ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. వీరు గంటకు పైగా సమావేశం…
-

కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడుఅమరావతి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం TDP బాధ్యతల నుంచి పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు కంచర్ల శ్రీకాంతను తప్పించారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన కుప్పం టీడీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత కుప్పం నా నియోజకవర్గం.. ఇకపై అన్ని నేనే చూసుకుంటానని ప్రకటించారు .…
-

డీసీఏ ఆధ్వర్యంలో 166 మెడికల్ షాపులు తనిఖీలు
41 దుకాణాలకు నోటీసులు జారీ చేసిన సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ). 166 మెడికల్ షాపులను తనిఖీ చేసింది. ఇందులో 41 మందుల దుకాణాలకు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ ఫార్మసీలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీలో, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు అమ్మడం, రికార్డులను సరిగా నిర్వహించక పోవడం వంటి పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సందర్భంగా…
-

సీబీఎస్ఈ లోపాలను బయట పెట్టిన సార్థక్
అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాలను బయట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థక్ . ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తనపై ప్రశంసలు కురిపించాడు రాహుల్ గాంధీ. దీనిని ప్రభుత్వంపై యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కేవలం “రీల్స్” చేయడంలో నిమగ్నమై, ప్రశ్నలు అడగకుండా ఉండాలని కోరుకుంటారని, కానీ ఈ విద్యార్థులు వ్యవస్థను సవాలు చేసి సమాధానాలను…
-

ఈటెల ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్
అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఆయన వల్ల బీజేపీకి ఒరిగింది ఏమీ లేదని పేర్కొంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై పలువురు ఎంపీ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈటలను విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో…
-

జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి
రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జర్నలిస్టుల వినతి హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలుచేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈవిధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మీ…
-

రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ
ప్రకటించిన చంద్రబాబు నాయుడు అమరావతి : తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ముగ్గురు సభ్యులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎంపికైన వారిలో సానా సతీష్ , చింతకాయల విజయ్ , భాష్యం రామకృష్ణ ఉన్నారు. కూటమికి సంబంధించి అవకాశమున్న మొత్తం నాలుగు సీట్లలో ఒకటి జనసేనకు మూడు టీడీపీ కి కేటాయించారు. మరో వైపు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లు…
-

ఆంధ్రప్రదేశ్ ను వెంటాడుతున్న వడగాల్పులు
కీలక ప్రకటన చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం పల్నాడు, మార్కాపురం,…
-

త్రీ-టైర్ హెల్త్కేర్ సిస్టమ్ మరింత మెరుగు పడాలి
కీలక సూచనలు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి : ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆవేదన చెందారు. శారీరక శ్రమ లేక పోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ , చక్కెర పానీయాల వినియోగం, మానసిక ఒత్తిడి ఇందుకు ముఖ్య కారణాలు అని పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో 55 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ…
-

మోదీ ప్రభుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలిన్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలుగా భావించే , లక్షలాది మంది భవిష్యత్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ పరీక్షలు లీక్ ల కారణంగా రద్దయ్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అధికారంలో ఉన్న బారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు ఈ లీకులలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు విద్యార్థులు, బాధితులు, ప్రజాస్వామిక…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











