ఏపీ సర్కార్ నిర్లక్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
వైద్య, విద్్యా రంగాలను నిర్వీర్యం చేశారు న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ సభ్యుడు (ఎంపీ) మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ఏపీలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు.…
నిర్మలా సీతారామన్ ను కలిసిన జనసేన ఎంపీ
మామిడి జెల్లీపై జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు ఢిల్లీ : జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల మర్యాద పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్బంగా మామిడి జెల్లీపై 12…
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్…
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం
అధికారుల పనితీరు మార్చుకోవాలి అమరావతి : పని విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా…
ఆలయ వ్యవహారాల్లో డీఎంకే జోక్యం పెరిగింది
న్యాయమూర్తిపై అభిశంసన సరికాదు మంగళగిరి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎంకే సర్కార్ పై. దేశంలో హిందువులు మెజారిటీలు కాదు. హిందువుల ఐక్యత, మెజారిటీలు అన్న భావన ఒక మిథ్య. కులం, భాష, ప్రాంతాల…
పంచాయతీ ఎన్నికలు ఫుల్ సెక్యూరిటీ
వెల్లడించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డీజీపీ బి. శివధర్ రెడ్డి. ఈ మేరకు…
రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు
ప్రశంసలు కురిపించిన హనుమంత రావు హైదరాబాద్ : మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశంసలు కురిపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన ముందు చూపు కలిగిన నాయకుడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇలా ఆలోచించ…
నాలాల్లో పూడిక తీస్తేనే సమస్యకు పరిష్కారం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అప్పుడే వాటి నిర్వహణలో అందరూ జాగ్రత్తలు…
రాణిగంజ్ డిపోకు 65 ఎలక్ట్రిసిటీ బస్సులు
జెండా ఊపి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : ఆర్టీసీలోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోకు కొత్తగా 65 విద్యుత్ బస్సులు వచ్చాయి. వీటిని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే…
సర్కార్ బడిలో చదువుకున్నా సీఎంను అయ్యా
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు…
















