అధిష్టానం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

స్ప‌ష్టం చేసిన క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య బెళ‌గావి : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం పోస్టు వివాదం గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎవ‌రైనా స‌రే పోస్టును ఆశించ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. బుధ‌వారం బెళ‌గావిలో ఆయ‌న…

ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ ఏడాది కూడా పెంచ‌బోమ‌ని పేర్కొన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో…

అడోబ్ సీఈవో శంత‌నుతో నారా లోకేష్ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన ఐటీ శాఖ మంత్రి అమెరికా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్ర‌ముఖ దిగ్గ‌జ ఐటీ కంపెనీ గూగుల్ సంస్థ‌ను…

తెలంగాణ విజ‌న్ క్యూర్..ప్యూర్..రేర్ : సీఎం

డాక్యుమెంట్ 2047 తెలంగాణ బ‌తుకు చిత్రం హైద‌రాబాద్ : తెలంగాణ గ్లోబ‌ల్ విజ‌న్ 2047 డాక్యుమెంట్ నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకాన్ని మార్చే బ‌తుకు చిత్రంగా అభివ‌ర్ణించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ గా విభ‌జించి…

తెలంగాణ విజ‌న్ 2047 రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంకితం

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : అతిరథ మహారథుల మధ్య ఫ్యూచర్ సిటీ వేదిక నుండి “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు అంకితం ఇచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా…

సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాలి

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్రంలో సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.…

రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మిర్చి పంట‌కు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆయ‌న ఉద్యాన‌వ‌న శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ కె. శ్రీ‌నివాసులుతో క‌లిసి టెలి కాన్ఫ‌రెన్స్…

కారు న‌డిపిన సీఎం రేవంత్ రెడ్డి

గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025లో ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి నూత‌నంగా విద్యుత్ తో త‌యారు చేసిన నూత‌న కారును ఆవిష్క‌రించారు . హైద‌రాబాద్ లోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాంగ‌ణంలో ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్…

బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . బీసీలకు…

సంక్రాంతి నుంచి ఆన్ లైన్ లో అన్ని ర‌కాల సేవ‌లు

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి అన్ని ర‌కాల ప్ర‌జ‌ల సేవ‌లు వ‌చ్చే ఏడాది 2026 నుంచి ప్రారంభం అవుతాయ‌ని ,…