25న అమరావతిలో వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ అమరావతి : ఈనెల 11న అటల్ బిహారి వాజ్ పేయ్ సందేశ్ మోదీ పారదర్శక పాలన యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యుడు పీవీఎన్ మాధవ్. ఈ…
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను నిర్వహించారు బీఆర్ఎస్…
ఉస్మానియా యూనివర్శిటీలో సమస్యలు పరిష్కరించాలి
సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేతల బహిరంగ లేఖ హైదరాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది సమస్యలను పరిష్కరించాలని. పెద్ద ఎత్తున జాబ్స్ ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం అంతా కాంట్రాక్టు కిందనే పని…
వాజ్ పేయ్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలి
పిలుపునిచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయ్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర జరగనుందని తెలిపారు.…
క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి
సజన్ రాజ్ కురుప్ తో నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ , స్కీన్ రైటర్ చిక్ రసెల్…
ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు…
లక్ష్మాపూర్ రైతులను పట్టించుకోని సర్కార్
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా లక్ష్మా పూర్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రత
6 వేల మందికి పైగా పోలీసుల మోహరింపు హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాల్టి నుంచి భారత్ సిటీ వేదికగా ప్రారంభం కానున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 కోసం భారీ ఎత్తున…
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మద్దతు
ఇస్తుందని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ : బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఇవాల్టి…
జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే
టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. పరకామణి చోరీ కేసులో…
















