Category: News
-

పోలీసులకు మానసిక ఉల్లాసం అవసరం
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో రేయింబవళ్లు పని చేస్తుంటారని వారి చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. శుక్రవారం అమరావతిలోని మంగళగిరి 6వ బెటాలియన్ APSP వేదికగా జరిగిన “రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్”ను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి…
-

బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : గత ప్రభుత్వం బహుజనుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీల అభ్యున్నతి కోసం తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణంపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా విజయవంతమైన పాత్ర పోషించిందని మంత్రి సవిత తెలిపారు. రాజీవ్ రంజాన్ మిశ్రా సమర్థత గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు……
-

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బాట
జైపూర్ లో పెళ్లికి హాజరు కానున్న నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజధాని వేదికగా ప్రపంచ ఏఐ సమ్మిట్ కు హాజరు కానున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్ లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్, భారత్ లో యూకే హై కమిషనర్…
-

ప్రజల కోణంలో పార్టీని నడుపుతాం : కవిత
సంచలన ప్రకటన చేసిన మాజీ ఎమ్మెల్సీ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి సంస్థ ప్రధాన కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. వచ్చే మే నెలలో పార్టీని ప్రకటిస్తామని, మంచి ముహూర్తం కోసం ఇంత కాలం ఆగాల్సి వచ్చిందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రముఖులు తనతో టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు.…
-

హెరిటేజ్ పై వైసీపీ బురద చల్లితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వాల పేరుతో డబ్బులు దోచుకునే సంస్కృతి హెరిటేజ్ది కాదని స్పష్టం చేశారు శాసన సభలో. గతంలో ప్రభుత్వ ధనాన్ని భారతి సిమెంట్ పేరుతో దోచుకున్న చరిత్ర వైసీపీకి…
-

కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న షర్మిలా రెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా నంద్యాల జిల్లా : మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యుపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా కోట్లాది మందికి ఉపాధి దక్కిందన్నారు. దీనిని తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం కావాలని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇదే క్రమంలో కోట్లాది మంది కడుపు కొట్టేలా…
-

చేనేత అమ్మకాలు పెంచడమే లక్ష్యం
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికవృద్ధి కలిగించడమే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చేనేత వస్త్రాల అమ్మకం, వినియోగం పెంచేలా చేనేత ఎగ్జిబిషన్లు, బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ చిన్న వేడుకగాని, పండుగాని వచ్చినా ప్రత్యేక డిస్కౌంట్లతో చేనేత…
-

చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన
శాసన సభను సందర్శించిన అనంతపురం విద్యార్థులు అమరావతి : అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాసన సభను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని , శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని కలిశారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ…
-

రాజ్యసభ అభ్యర్థులపై హై కమాండ్ దే ఫైనల్
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ సందర్బంగా నోటిఫికేషన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులుగా ఎవరిని నియమించాలనే దానిపై అంతిమ నిర్ణయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇందులో…
-

రేడియేషన్ టెక్నాలజీ ద్వారా రోడ్ల మరమ్మత్తులు
ప్రశంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ : బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా నగరంలోని ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందితోనే అతి తక్కువ సమయంలో గోతులను పూడ్చవచ్చని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేకుండా రోడ్ల మరమ్మత్తులు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











