Category: News

  • తెలంగాణ ఖాకీల నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

    తెలంగాణ ఖాకీల నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

    జ‌ర్న‌లిస్ట్ రేవ‌తి కేసులో సీరియ‌స్ కామెంట్స్ ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సీరియ‌స్ కామెంట్స్ చేసింది. మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ రేవతి ప‌ట్ల తెలంగాణ పోలీసులు అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ కేంద్రంగా న‌డ‌స్తున్న‌ పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతిని గతంలో ఒక న్యూస్ విషయంలో గతేడాది మార్చి నెల‌లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ఆత‌ర్వాత బెయిల్ పై రేవతి…

    Continue Reading

  • హాస్ట‌ళ్ల‌లో స‌దుపాయాల‌పై దృష్టి సారించాలి

    హాస్ట‌ళ్ల‌లో స‌దుపాయాల‌పై దృష్టి సారించాలి

    ఆదేశించిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో క‌నీస వ‌స‌తులు క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని అన్నారు. విద్యార్థుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా విద్యా రంగంపై దృష్టి సారించింద‌న్నారు. ఏపీని ఎడ్యూకేష‌న్, ఐటీ, టూరిజం, లాజిస్టిక్ హ‌బ్ గా మార్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక విద్యా ప‌రంగా…

    Continue Reading

  • కేంద్ర స‌ర్కార్ పై ష‌ర్మిలా రెడ్డి ఫైర్

    కేంద్ర స‌ర్కార్ పై ష‌ర్మిలా రెడ్డి ఫైర్

    ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రం తూట్లు అమ‌రావ‌తి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవలంబిస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పరిరక్షణ యాత్ర అనంత‌పురం జిల్లాలో ముగిసింది. ఇవాళ శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కొన‌సాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో కరువు పనికొచ్చిన శ్రామికులను కలిసి VB G – RAM G చట్టం ద్వారా జరిగే…

    Continue Reading

  • కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ

    కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ కంపెనీ ఆయనకు కారును బహుమతిగా ఇచ్చిందన్నారు. 2018లో రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు, కేఎల్ఎస్ఆర్ బహుశా వారి షెల్ కంపెనీ అయి ఉండవచ్చని ఏజెన్సీలు కూడా చెప్పాయన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుండి…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డీ ద‌మ్ముంటే అసెంబ్లీకి రా

    జ‌గ‌న్ రెడ్డీ ద‌మ్ముంటే అసెంబ్లీకి రా

    స‌వాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జ‌గ‌న్ రెడ్డికి ద‌మ్ముంటే అసెంబ్లీకి వ‌చ్చి మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు. మరీ ముఖ్యంగా అభివృద్ధికి బ్రాండ్ గా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సలు ప్రోత్సహించరని స్ప‌ష్టం చేశారు.. రెండు రోజుల క్రితం అంబటి చేసిన మురికి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని త‌మ‌ పార్టీ…

    Continue Reading

  • నేత‌న్న‌ల‌కు భ‌రోసా కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    నేత‌న్న‌ల‌కు భ‌రోసా కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    హామీలు నెర‌వేరుస్తున్నామ‌న్న మంత్రి స‌విత‌ అమ‌రావ‌తి : ఎన్నిక‌ల సంద‌ర్బంగా నేత‌న్న‌ల‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . స‌విత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గ‌తంలో మాట ఇచ్చార‌ని, ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించార‌ని అన్నారు. నేతన్నలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం రాయితీ అందజేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జనవరిలో చేనేత సహకార…

    Continue Reading

  • రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

    రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

    స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశంలో స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. మీటింగ్ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు…

    Continue Reading

  • ప్ర‌తిప‌క్ష నేత‌ను మాట్లాడ‌కుండా చేస్తే ఎలా..?

    ప్ర‌తిప‌క్ష నేత‌ను మాట్లాడ‌కుండా చేస్తే ఎలా..?

    నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న్యూఢిల్లీ : మోదీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేర‌కు ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన అంశాల‌పై ప్ర‌శ్నించేందుకు లోక్ స‌భ స్పీక‌ర్ అనుమ‌తించ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏఐసీసీ ప్రధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో త‌మ మ‌ద్ద‌తుదారుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.…

    Continue Reading

  • అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    శ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా అప్ర‌మ‌త్తం అయ్యింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్వ‌యంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల‌లో స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆపై…

    Continue Reading

  • త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    మ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports