Category: News

  • అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    శ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా అప్ర‌మ‌త్తం అయ్యింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్వ‌యంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల‌లో స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆపై…

    Continue Reading

  • త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    మ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

    Continue Reading

  • ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాలి

    ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాలి

    డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అనంత‌పురం జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధి క‌ల్పించే జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్ర స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం అనంతపురం జిల్లాలో మూడో రోజు కొన‌సాగింది. కళ్యాణదుర్గం నియోజక వర్గం, ఐదుకల్లు…

    Continue Reading

  • లోక్ స‌భ స్పీక‌ర్ తో వైసీపీ ఎంపీలు ములాఖ‌త్

    లోక్ స‌భ స్పీక‌ర్ తో వైసీపీ ఎంపీలు ములాఖ‌త్

    స‌మ‌ర్థ‌వంత‌మైన నిర్వ‌హ‌ణ‌పై విస్తృతంగా చ‌ర్చ‌ న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్ల‌మెంట్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు, లోక్‌సభ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ప్ర‌ధానంగా పార్లమెంట్ పనితీరును మరింత మెరుగు పరచడానికి ఎంపీల అభిప్రాయాలు, సూచనలను స్పీకర్ ఓం బిర్లా ఎంపీల‌ను కోరారు. సభా వ్యవహారాలు మరింత సజావుగా సాగేందుకు…

    Continue Reading

  • టారిఫ్ త‌గ్గింపుతో రైతులు, గంగ‌పుత్రుల‌కు మేలు

    టారిఫ్ త‌గ్గింపుతో రైతులు, గంగ‌పుత్రుల‌కు మేలు

    అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త అమరావతి : అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు.…

    Continue Reading

  • కార్మికుల‌కు స‌కాలంలో వేత‌నాలు చెల్లించాలి

    కార్మికుల‌కు స‌కాలంలో వేత‌నాలు చెల్లించాలి

    కేంద్ర స‌ర్కార్ ను కోరిన ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి న్యూడిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి పార్ల‌మెంట్ సాక్షిగా ఉపాధి హామీ ప‌థ‌కం తీరు తెన్నుల‌పై ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కార్మికుల‌కు స‌కాలంలో వేత‌నాలు చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఎంపీ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర మంత్రి క‌మ‌లేష్ పాశ్వాన్ స‌మాధానం ఇచ్చారు. విబి జి రామ్ జి పథకం కింద ప్రత్యేకంగా వేతనాలు నోటిఫై చేసే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న…

    Continue Reading

  • నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం

    నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా , అభివృద్దికి కేరాఫ్ గా మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈరోజు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చర్లపల్లి, మర్రిగూడ (14, 15 డివిజన్ల) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన నగరాన్ని కేవలం పట్టణంగానే కాకుండా, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సూపర్ స్మార్ట్ సిటీ గా…

    Continue Reading

  • డీఎంకే స‌ర్కార్ బ‌క్వాస్ : టీవీకే విజ‌య్

    డీఎంకే స‌ర్కార్ బ‌క్వాస్ : టీవీకే విజ‌య్

    ఆనాటి ఎంజీఆర్ తో పోల్చుకున్న చీఫ్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొలువు తీరిన ఎంకే స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే స‌ర్కార్ ను ఏకి పారేశారు టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను పార్టీ స్థాపించి 2 ఏళ్లు అయిన సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు. ఆనాటి , దివంగ‌త సీఎం ఎంజీఆర్‌కు ఉన్నంత అనుభవం తనకు లేదన్నారు. త‌న‌కు రాజకీయ పరిజ్ఞానం లేని కేవలం ఒక నటుడిని మాత్రమే అని చెప్పి…

    Continue Reading

  • రూ. 233 కోట్ల శ్రీ‌వారి నిధుల‌ను దోచుకున్నారు

    రూ. 233 కోట్ల శ్రీ‌వారి నిధుల‌ను దోచుకున్నారు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగ‌ళ‌గిరి : గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వైసీపీ నేత‌లు పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. క‌ల్తీ నెయ్యిని ఉప‌యోగించి 63 ల‌క్ష‌ల ల‌డ్డూలు విక్ర‌యించార‌ని పేర్కొన్నారు. ఏకంగా శ్రీ‌వారి నిధుల నుంచి రూ. 233 కోట్లు దోచుకున్నార‌ని ఆరోపించారు. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో నెయ్యి సృష్టించార‌ని పేర్కొన్నారు. ఆ సింథటిక్ నెయ్యి తిరుమలకు సరఫరా చేశార‌ని అన్నారు. తిరుమల లడ్డూ…

    Continue Reading

  • ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

    ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

    డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అనంత‌పురం జిల్లా : ఉపాధి హామీ ప‌థ‌కం చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్రంలోని మోదీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి . మన్రేగా(MGNREGA) పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టానికి నేటితో 20 ఏళ్లు నిండాయ‌న్నారు. ఆనాడు 2006 లో దివంగత ముఖ్యమంత్రి, దివంగ‌త‌ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports