Category: News
-

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా : ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్రంలోని మోదీ సర్కార్ పై భగ్గుమన్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి . మన్రేగా(MGNREGA) పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టానికి నేటితో 20 ఏళ్లు నిండాయన్నారు. ఆనాడు 2006 లో దివంగత ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్…
-

హైడ్రా ప్రజా వాణికి 65 ఫిర్యాదులు : కమిషనర్
పార్కులను ప్లాట్లుగా మార్చేశారంటూ ఆరోపణలు హైదరాబాద్ : కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి చేపట్టారు. మొత్తం 65 ఫిర్యాదులు అందాయని చెప్పారు ఈ సందర్భంగా. రంగారెడ్డి జిల్లా భాగ్ హయత్నగర్ సర్వే నంబరు 97లో శ్రీ రాంనగర్ కాలనీలో 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులు కబ్జాకు గురౌతున్నాయని కాలనీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కుల కోసం కేటాయించిన స్థలాలను ప్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్నారని, ఇలా ఈ…
-

బోగస్ కంపెనీలతో ఒప్పందం సర్కార్ మోసం
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. కవిత మీడియాతో మాట్లాడారు. బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇదేనా ప్రజా పాలన అని నిలదీశారు కల్వకుంట్ల కవిత. విశ్వసనీయత లేని, ప్రజలకు తక్కువ సమాచారం అందుబాటులో…
-

విధ్వంసం కాదు అభివృద్ధే టీడీపీ ఎజెండా
స్పష్టం చేసిన టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు మంగళగిరి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంత వారినైనా చట్టం ప్రకారమే శిక్షిస్తాం అన్నారు. టీడీపీ శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. దాడులు చేయడం మన పార్టీ సంస్కృతి కాదని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని మరోసారి గుర్తు చేశారు పల్లా శ్రీనివాస రావు. గత 45…
-

2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు హితంగా సహకరించడం వల్ల కేవలం 20 నెలల్లోనే రాష్ట్రం ఊహించని విధంగా గాడిలో పడిందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ,కేంద్ర సహకారంతో…
-

కేసీఆర్ పై కక్ష సాధింపు తగదు : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన మాజీ మంత్రి హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కావాలని మాజీ సీఎం కేసీఆర్ ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.కేసీఆర్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని, అయినా పోలీసులు అతి చేశారని ఆరోపించారు. వాళ్లు చట్టానికి లోబడి పని చేయడం లేదని అన్నారు. సీఎం డైరెక్షన్ లో పని చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తే జనం ఛీ…
-

దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ..?
ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులపై దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు.మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? అని అన్నారు. ఇన్నాళ్లుగా…
-

మోదీ కేంద్ర బడ్జెట్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
ఎన్డీయేలో కీలక పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ విజయవాడ : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం కలగలేదని వాపోయారు. కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ మండిపడ్డారు. మెట్రో రైలు ప్రస్తావన లేక పోవడం దారుణమన్నారు. మెట్రో కారిడార్ల సంగతి తేల్చక పోవడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిలా…
-

అంబటి ఇంటిపై దాడి పట్ల హైకోర్టు సీరియస్
మాజీ మంత్రి కుటుంబానికి భద్రత కల్పించండి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆపై ఆయన ఇంటికి,…
-

నారా లోకేష్ నీ పిల్ల చేష్టలకు భయపడను
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తూ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేష్ నీ పిల్ల చేష్టలకు, నీ వెర్రి చేష్టలకు నేను భయపడనని మండిపడ్డారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











