అందెశ్రీకి మరణం లేదు : రేవంత్ రెడ్డి
తెలంగాణ అస్తిత్వానికి ఆయన దర్పణం హైదరాబాద్ : కవి, గాయకుడు అందెశ్రీకి మరణం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్షర వాహినితో “నిప్పుల వాగు”ను పారించి, మాయమై పోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేసి, తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా…
మత్స్యకారుల అభివృద్దికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : గంగపుత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారు తమ కాళ్ల మీద నిలబడేలా తమ సర్కార్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాను…
ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూపర్
ప్రశంసించిన నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా అన్ని వర్గాల వారిని కలుస్తున్నారు.…
విలువలతో కూడిన విద్య సత్యసాయి యూనివర్శిటీ ప్రత్యేకత
ప్రశంసలు కురిపించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లా : విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుట్టపర్తిని సందర్శించే…
నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత : సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవితం ఎందరికో స్పూర్తిని కలిగిస్తోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత లభిస్తుందని చెప్పారు.…
విద్యార్థులే సత్యసాయి బాబాకు బ్రాండ్ అంబాసిడర్లు
కీలక వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్రపతి సీపీ…
29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్
నిర్వహంచాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆనాటి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో పిలుపు వల్లనే నూతన రాష్ట్రం సాధ్యమైందన్నారు. అందుకే…
అమరావతి రైతులు అధైర్య పడవద్దు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి : సాధ్యమైనంత త్వరలోనే అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం సచివాలయంలో రాజధాని రైతుల సమస్యలపై ఏర్పాటైన కమిటీ సమావేశమైంది. ఈ…
ఆక్రమణకు గురైన పార్క్ ను రక్షించిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసిన వైనం హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ లో ఆక్రమణకు గురైన రూ. 700 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. ప్రజావాణి సందర్భంగా కాలనీవాసులు…
ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం
అందరినీ ఆశ్చర్య పరిచిన సీఎం సతీమణి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి…
















