Category: News
-

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్
నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు. నీకు అంత సీన్ లేదన్నారు. ఇక్కడ ఏం పని ఉందని తెలంగాణలో ప్రచారం చేసేందుకు వస్తాడంటూ ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో…
-

న్యాయస్థానంలో వాదించిన సీఎం మమతా బెనర్జీ
తొలి ముఖ్యమంత్రిగా భారత దేశంలో అరుదైన రికార్డ్ న్యూడిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలనంగా మారారు. భారత దేశంలోనే తొలి సీఎంగా అరుదైన రికార్డ్ సృష్టించారు. ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పేదలకు,…
-

తెలంగాణ ఖాకీల నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్రహం
జర్నలిస్ట్ రేవతి కేసులో సీరియస్ కామెంట్స్ ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సీరియస్ కామెంట్స్ చేసింది. మహిళా జర్నలిస్ట్ రేవతి పట్ల తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ కేంద్రంగా నడస్తున్న పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతిని గతంలో ఒక న్యూస్ విషయంలో గతేడాది మార్చి నెలలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆతర్వాత బెయిల్ పై రేవతి…
-

హాస్టళ్లలో సదుపాయాలపై దృష్టి సారించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలలో కనీస వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా రంగంపై దృష్టి సారించిందన్నారు. ఏపీని ఎడ్యూకేషన్, ఐటీ, టూరిజం, లాజిస్టిక్ హబ్ గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఇక విద్యా పరంగా…
-

కేంద్ర సర్కార్ పై షర్మిలా రెడ్డి ఫైర్
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు అమరావతి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పరిరక్షణ యాత్ర అనంతపురం జిల్లాలో ముగిసింది. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో కరువు పనికొచ్చిన శ్రామికులను కలిసి VB G – RAM G చట్టం ద్వారా జరిగే…
-

కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ కంపెనీ ఆయనకు కారును బహుమతిగా ఇచ్చిందన్నారు. 2018లో రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు, కేఎల్ఎస్ఆర్ బహుశా వారి షెల్ కంపెనీ అయి ఉండవచ్చని ఏజెన్సీలు కూడా చెప్పాయన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుండి…
-

జగన్ రెడ్డీ దమ్ముంటే అసెంబ్లీకి రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు. మరీ ముఖ్యంగా అభివృద్ధికి బ్రాండ్ గా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సలు ప్రోత్సహించరని స్పష్టం చేశారు.. రెండు రోజుల క్రితం అంబటి చేసిన మురికి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని తమ పార్టీ…
-

నేతన్నలకు భరోసా కూటమి సర్కార్ ఆసరా
హామీలు నెరవేరుస్తున్నామన్న మంత్రి సవిత అమరావతి : ఎన్నికల సందర్బంగా నేతన్నలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని చెప్పారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గతంలో మాట ఇచ్చారని, ఆచరణలో చేసి చూపించారని అన్నారు. నేతన్నలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం రాయితీ అందజేస్తున్నట్లు వెల్లడించారు. జనవరిలో చేనేత సహకార…
-

రాష్ట్ర అభివృద్దిపై కూటమి సర్కార్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు కీలక సూచనలు చేశారు. మీటింగ్ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు…
-

ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా చేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేరకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాన అంశాలపై ప్రశ్నించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతించక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో తమ మద్దతుదారులతో నిరసన వ్యక్తం చేశారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











