Category: SPORTS
SPORTS
-

మరోసారి నిరాశ పరిచిన సంజూ శాంసన్
ఇక కెరీర్ ముగిసినట్టేనా స్టార్ క్రికెటర్ హైదరాబాద్ : నిన్నటి దాకా పరుగుల వరద పారించి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి సవాల్ గా మారిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు ఇప్పుడు ఏమైందని ఫ్యాన్స్ , క్రికెట్ అనలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఏరికోరి తనకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఛాన్స్ ఇచ్చారు. వరల్డ్ కప్ జట్టుకు కూడా ఎంపిక చేశారు. అయినా…
-

సంజూ శాంసన్ కు ఇదే ఆఖరి ఛాన్స్
ఆడకపోతే ఇక ఇంటికే పరిమితం హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చర్చనీయాంశంగా మారాడు. ఏరికోరి న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ . కానీ అద్బుతమైన ఈ అవకాశాన్ని చేజేతులారా చెడగొట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు అంకెల స్కోర్ కూడా చేయక పోవడం తో తన కెరీర్ ఇప్పుడు డైలమాలో పడింది. ఇక జరగబోయే టి20…
-

తటస్థ ప్రదేశాలలోనే మ్యాచ్ లు ఆడుతాం
ఐసీసీకి స్పష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీలక ప్రకటన చేసింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా తాము ఇండియాలో జరిగే కీలక మ్యాచ్ లను ఆడేది లేదంటూ పేర్కొంది. భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, అక్కడికి వెళ్లి ఆడే పరిస్థితి ప్రస్తుతం లేదని తెలిపింది . బుధవారం ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో బీసీబీ సభ్యులు పాల్గొన్నారు.…
-

ఫిఫా వరల్డ్ కప్ 2026 బరువు 6,175 కిలోలు
18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ తయారీ న్యూఢిల్లీ : అమెరికా వేదికగా ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2026 జరగనుంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్సర్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో ఫిఫా ట్రోఫీని ప్రదర్శిస్తోంది. తాజాగా న్యూఢిల్లీ లోని తాజ్ హోటల్ లో ట్రోఫీని ఆవిష్కరించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ తో పాటు ఫుట్…
-

ముంబై స్కిప్పర్ గా శ్రేయాస్ అయ్యర్
ప్రకటించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : దేశీవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లలో ఉన్నట్టుండి ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో తను కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. పలువురు కీలక ఆటగాళ్లు ముంబై టీమ్ లో ఉన్నప్పటికీ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు ముంబై సెలెక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హార్దిక్…
-

తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీ
వెల్లడించిన శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా కేంద్రంగా అవతరిస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ ఎ. రవి నాయుడు శుక్రవారం ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు ఈ…
-

టి20 వరల్డ్ కప్ కు ఆసిస్ జట్టు ఎంపిక
గాయం నుంచి కోలుకున్న కమిన్స్, వుడ్, డేవిడ్ ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించబోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడనున్న తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ క్రికెటర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ , డేవిడ్ లను తిరిగి వరల్డ్…
-

ఫిఫాకు 150 మిలియన్ల టికెట్లు కావాలి
అభ్యర్థనలు వచ్చాయన్న నిర్వాహకులు అమెరికా : ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఫిఫాకు 150 మిలియన్ల కు పైగా ప్రపంచ కప్ టిక్కెట్లు కావాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రకటించారు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా నుండి అభిమానులు అత్యధిక సంఖ్యలో…
-

శశాంక్ కనుమూరిని అభినందించిన సీఎం
ఏషియన్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిల్వర్ మెడల్ సాధించిన ఏపీలోని భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడలో అద్బుతమైన ప్రతిభను చాటాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. చివరకు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్బంగా తాను సాధించిన మెడల్ తో ముఖ్యమంత్రిని…
-

వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
15 సిక్సర్లు 16 ఫోర్లతో సూపర్ సెంచరీ రాంచీ : విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. బీహార్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ఆకాశామే హద్దుగా చెలరేగారు. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 15 సిక్సర్లు 16 ఫోర్లతో రెచ్చి పోయాడు. కెప్టెన్ సాకీబుల్ గని కూడా సెంచరీతో విరుచుకు పడ్డాడు. వరల్డ్ లోనే అత్యధిక స్కోర్ సాధించింది బీహార్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











