Author: VijayaBhaskar
-

వాహనదారులకు సర్కార్ బిగ్ షాక్
చలాన్లు కట్టకపోతే జరిమానా తప్పదు హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి వాహనదారులు జాగ్రత్త వహించక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్ అవుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను…
-

మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు సన్మానం
హాజరైన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ శైలజా రాయపాటి. విజేతలకు శ్రీ అక్క మహాదేవి రాష్ట్రీయ పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి…
-

బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
కీలక వ్యాఖ్యలు చేసిన శివసేన నాయకురాలు ముంబై : ప్రముఖ నటి , నృత్యకారిణి నోరా ఫతేహి వివాదాస్పద పాటపై తీవ్రంగా స్పందించారు శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు, ఎందుకంటే లైంగికంగా ప్రేరేపించే లేదా అభ్యంతరకరమైన ఎలాంటి కంటెంట్ అయినా, సమాజంలో మెరుగైన విలువ వ్యవస్థలను నిలబెట్టడమే లక్ష్యంగా ఉన్న భారతీయ న్యాయ సంహిత వంటి చట్టాల ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉంటుందని అన్నారు.…
-

పైడి జైరాజ్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్. శిల్ప కళా వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తనకు పైడి జయరాజ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పురస్కారాన్ని అందుకోవడం సంతోషం కలిగించిందని తెలిపారు. తనకు తెలుగు వారితో, ఇక్కడి ప్రాంతంతో విడదీయలేని…
-

మహనీయుల సంకీర్తనలు నైతిక విలువలకు ప్రతీకలు
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ డీన్ ఆచార్య రామనాథం తిరుపతి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ ఆచార్య రామనాథం నాయుడు. “అన్నమయ్య- పురంధర దాస సంకీర్తన సౌరభం ” అనే అంశంపై మాట్లాడారు. భాష, ప్రాంత భేదాలు లేకుండా భక్తి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ…
-

తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం స్వర సంగమం
భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి తిరుమల : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీ రజనం వేదికపై నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది. “స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం ఉగాది శుభసందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక సంగీతానుభూతిని అందించింది. శాస్త్రీయ సంగీతం, పాప్ , ఫ్యూజన్ రంగాల్లో తన ప్రత్యేక శైలితో ఖ్యాతి పొందిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి తమ డ్రమ్స్ వాయిద్యంతో భక్తులను మైమరపించారు.…
-

సమాజ చైతన్యం కోసం సినిమా సాధనం కావాలి
పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించిందని, నెట్ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టేనని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం అని ప్రకటించారు. అందుకు త్వరలోనే…
-

శాంసన్ ను కోల్పోవడం రాజస్థాన్ రాయల్స్ కు నష్టం
ప్రముఖ క్రికెటర్ ఫాప్ డుప్లిసెస్ షాకింగ్ కామెంట్స్ ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో , కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ . మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్ లు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ సందర్బంగా సంజు శాంసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తను…
-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు
మరో మూడు రోజుల పాటు కురుస్తాయి అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు…
-

సంజు శాంసన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
కీలక వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ ఢిల్లీ : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నూతన కెప్టెన్ గా ఎంపికైన రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రీ-సీజన్ సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ మాట్లాడారు, సంజు సామ్సన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. ఈ సీజన్లో మెరుగైన ప్రణాళిక, మ్యాచ్లను ముగించడంపై జట్టు దృష్టి సారిస్తుందని నొక్కి చెప్పారు. తాము అతని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











