Author: VijayaBhaskar
-

బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు గా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని రాష్ట్ర అధ్యక్షులు…
-

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలియ చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతైన ఘటన పై ఆరా తీశారు. ఈ ఘటన విషాదకరమన్న ఆయన ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా…
-

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళుతున్నా
బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సీఎం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, తదితరులంతా తనను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. వాళ్లకు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, జనం అందుకే ఛీ కొట్టారని, అయినా బుద్ది రావడం లేదన్నారు సీఎం. అసెంబ్లీ సమావేశాల…
-

కలర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు నటి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్ను ఏర్పాటు చేశామని…
-

సినీ దర్శకులకు దురంధర్ – 2 ఒక పీడకల
వివాదాస్పద దర్శకుడు రాము గోపాల్ వర్మ హైదరాబాద్ : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ దురంధర్- 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా ఆదరణ చూరగొంటోంది. ఈ మూవీపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. అతిశయోక్తితో కూడిన, తెలివి తక్కువ సినిమాలతో తమ కెరీర్ను, సంపదను నిర్మించుకున్న సినీ దర్శకులందరికీ ఇది ఒక పీడకలగా మారి పోవడం ఖాయమన్నారు.మెదడును ఇంట్లోనే వదిలేసి చూడమని కోరే సినిమా…
-

రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకం
శాసన సభలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసన సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. ఇదే సమయలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల జీవిత బీమాను…
-

గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భట్టి
శాసన సభలో కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు శాసన సభ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. జూన్ 26 నుండి జూలై 7 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను…
-

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో సర్కార్ వివక్ష
ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ తీరుపై భగ్గుమన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని అన్నారు. ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్లో ఇస్తున్నారని పేర్కొన్నారు. 9 స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు KLSR కంపెనీకి ఇచ్చారని ధ్వజమెత్తారు. అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో…
-

వాహనదారులకు సర్కార్ బిగ్ షాక్
చలాన్లు కట్టకపోతే జరిమానా తప్పదు హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి వాహనదారులు జాగ్రత్త వహించక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్ అవుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను…
-

మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు సన్మానం
హాజరైన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ శైలజా రాయపాటి. విజేతలకు శ్రీ అక్క మహాదేవి రాష్ట్రీయ పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











