కోడి పందాలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ
సంపూర్ణంగా నిషేధం ప్రకటించిన సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, జూదంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్దమయ్యారు ఆయా జిల్లాల ఎస్పీలు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో కూడా కఠిన…
‘మన శంకర వర ప్రసాద్ గారు’ కలెక్షన్స్ అదుర్స్
తొలి రోజు రూ. 84 కోట్లు వసూలు చేసింది హైదరాబాద్ : మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి . తను కన్న కలను నిజం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి , లవ్లీ బ్యూటీ నయనతార, విక్టరీ…
గ్రూప్ -1 అధికారులు ప్రజా సేవకు అంకితం కావాలి
స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ : తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో గ్రూప్ -1 విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్టమైన రీతిలో సేవలు అందించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…
నారా వారి పల్లెలో చంద్రబాబు కుటుంబం
సంక్రాంతి వేళ పుట్టిన గడ్డకు చేరుకున్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సందడి చేసింది స్వంత ఊరు నారా వారి పల్లెలో. చంద్రబాబుతో పాటు భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు…
వాహనదారులకు ఝలక్ డబ్బులు కట్
సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వాహనదారులకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున చలాన్లు వేయడం పట్ల ఆయన సీరియస్ గా…
సినిమా వాళ్లను బెదిరిస్తున్న సీఎం : దాసోజు శ్రవణ్
రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పాలనా పరంగా తను…
చంద్రబాబు కనుసన్నలలో రేవంత్ పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లే సీఎం పాలన సాగిస్తున్నాడని…
జిల్లాలను మారిస్తే జనం తిరగడతారు : కేటీఆర్
తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్న మాజీ మంత్రి పాలమూరు జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ ప్రభుత్వం పాలనా పరంగా కీలకమైన నిర్ణయాలు…
జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్రత్యేక కమిటీ
ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రజా పాలన సాగిస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి ప్రజా వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు…
సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి
దివ్యాంగులకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగత పాలమూరు జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా…
















