వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలి : కవిత
ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు కట్టించి ఇవ్వాలి ఖమ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి…
విజేతకు పర్యాయపదం గౌతం గంభీర్
వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్ న్యూఢిల్లీ : భారత జట్టు వరుసగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలవడంతో ఒక్కసారి హెడ్ కోచ్ గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా…
రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంసన్
తిరువనంతపురంకు చేరుకున్న స్టార్ క్రికెటర్ కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అసాధారణమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తన స్వస్థలం తిరువనంతపురం. టోర్నీలో తను 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది…
స్పోర్ట్స్ యూనివర్శిటీలో సౌకర్యాలు కల్పించాలి
దిశా నిర్దేశనం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీలో మౌలిక వసతి సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారంక్రీడాశాఖ…
సంజు శాంసన్ మ్యాచ్ విన్నర్ ప్లేయర్ : గవాస్కర్
ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ సన్నీ అహ్మదాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. తను భారత జట్టుకు కప్ ను అందించడంలో…
టీం ఇండియా విజయం సంచలనం
ప్రశంసలు కురిపించచిన షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ : పాకిస్తాన్ స్టార్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అనూహ్యంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్…
కేరళ భూమి పుత్రుడు సంజు శాంసన్
విద్యా శాఖ మంత్రి వి. శివన్ కుట్టి కామెంట్స్ తిరువనంతపురం | టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటడమే కాకుండా ఇండియాకు కప్ ను తీసుకు వచ్చేలా చేయడంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు…
జగన్ చేసిన దుర్మార్గాలను సరిచేస్తున్నాం
సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత జగన్…
చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు మంత్రి ఎస్.…
గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తా
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్రసంగించారు.…
















