దక్షిణాఫ్రికాతో సంజు శాంసన్ ను ఆడించాలి
ఇక ప్రయోగాలు చేయడం ఆపాలన్న అనిల్ కుంబ్లే బెంగళూరు : భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్, కామెంటేటర్ అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్…
దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోని సర్కార్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ప్రాజెక్టులు నీరుగారి పోయాయని, వాటిని పట్టించు…
జ్ఞాన బాండాగారాలుగా గ్రంథాలయాలు ఉండాలి
కీలక సూచనలు చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : జీవితంలో అత్యున్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా పుస్తకాలు చదవాలని అన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.…
పట్టణాల అబివృద్ది కోసం ప్రత్యేక నిధులు తెస్తాం
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.…
ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి : సీఎం
కీలక సూచనలు చేసిన ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : ఏఐ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొని…
కేసీఆర్ ..తెలంగాణ నీ అయ్య సొత్తా..?
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ జల్లా : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ ఒక్కడి…
ఎవరి డబ్బులతో శ్రీలంకకు వెళ్లారో చెప్పాలి
మంత్రి నారా లోకేష్ పై పేర్ని నాని కామెంట్స్ అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై. ప్రజల డబ్బులను నీళ్ల లాగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.…
ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ లో భాగస్వామ్యం
టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా శిక్షణ : చంద్రబాబు న్యూఢిల్లీ : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలని కోరారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి తో…
జగన్ డైవర్షన్ రాజకీయాలు నడవవు
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె శుక్రవారం శాసన సభలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాసన మండలి సజావుగా జరగకుండా…
ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ
ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చర్చ న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్తో శుక్రవారం చర్చలు జరిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య కీలక…
















