Author: VijayaBhaskar

  • శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్ప‌ది

    శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్ప‌ది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ డా. చక్రవర్తి రంగనాథన్ తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో మూడు రోజుల పాటు అవతార మహోత్సవాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా రామానుజాచార్యులు భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన మహానుభావుడని ప్ర‌శంసించారు. ఆయన బోధనలు దేశ వ్యాప్తంగా విస్తరించాయని…

    Continue Reading

  • కోట్ల కుంభ‌కోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి

    కోట్ల కుంభ‌కోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ డిమాడ్ హైద‌రాబాద్ : రూ. 200 కోట్ల‌కు పైగా కొన‌సాగుతున్న డ‌బ్బులు వ‌సూలు చేసిన స్కాంకు సంబంధించి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మంగ్లీని వెన‌కేసుకు వ‌స్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ సంప‌త్ నాయ‌క్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సింగ‌ర్ మంగ్లీ పాత్ర కీల‌క‌మ‌ని,…

    Continue Reading

  • ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ రెడ్డి ఫైర్

    ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ రెడ్డి ఫైర్

    ఆయ‌న‌ను చంపితే నేనే బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న రంగారెడ్డి జిల్లా : కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని ఊరికించి కొడతామని రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడు ,లక్ష్మణుడు పై వ్యంగ్యంగా మాట్లాడిన వ్యాఖ్యల పై కర్మన్ ఘాట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం…

    Continue Reading

  • ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    మ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు. నిన్న, ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహిళలు ఒక ‘జన ఆక్రోష్ మోర్చా’ (ప్రజా ఆగ్రహ యాత్ర)ను నిర్వహించార‌ని చెప్పారు. ఇందులో మా సోదరీమణులు వేల సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అయితే, రోడ్డుపై…

    Continue Reading

  • రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    ఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం రూ. 1262 కోట్లు కాగా, ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 543 కోట్లు అని తెలిపారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిచోటా, అన్ని కేసులలోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయని చెప్పారు. మా నియంత్రణ కేంద్రాలకు అందుతున్న…

    Continue Reading

  • ఘ‌నంగా శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

    ఘ‌నంగా శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

    ఏప్రిల్ 27వ తేదీన ర‌థోత్స‌వం నిర్వ‌హ‌ణ తిరుపతి : నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 22న సింహ వాహ‌నంపై ద‌ర్శ‌నం ఇచ్చారు. 23న హంస వాహ‌నం, 24న శేష వాహ‌నం, 25న నంది వాహ‌నం,…

    Continue Reading

  • పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    కీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను వివరించారు ఈ సంద‌ర్బంగా అధికారులు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉంద‌ని తెలిపారు సీఎంకు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

    జ‌గ‌న్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

    పులివెందుల లోని ఆయ‌న నివాసంలో క‌డ‌ప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని పులివెందుల త‌న‌ నివాసంలో,కోదండ రామాలయానికి చెందిన వేద పండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైయస్‌ జగన్‌ కు అందజేశారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పండితులు ఆయనకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.…

    Continue Reading

  • ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజ‌లు

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజ‌లు

    ఆయ‌న ఆరోగ్య ప‌రంగా త్వ‌ర‌గా కోలుకోవాలి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఈ మ‌ధ్య‌న తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. నీర‌సంగా అనిపించ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డ త‌క్ష‌ణ‌మే త‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంద‌ని వైద్యులు సూచించారు. ఈ సంద‌ర్భంగా ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయ్యింది. ఇంకొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు వైద్యులు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని పవన్…

    Continue Reading

  • కాల్పుల విరమ‌ణ ఒప్పందం పొడిగింపు

    కాల్పుల విరమ‌ణ ఒప్పందం పొడిగింపు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప‌శ్చిమాషియాలో ఇంకా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ త‌రుణంలో త‌గ్గితే స‌రి లేక పోతే యుద్దం చేయాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అయినా ఇరాన్ ఒప్పుకోలేదు. మ‌రో వైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా వార్ ను ఆప‌బోమంటూ కౌంట‌ర్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా అమెరికా చీఫ్ సూచ‌న‌తో పాకిస్తాన్ దేశ ప్ర‌ధాని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports