Category: DEVOTIONAL
DEVOTIONAL
-

భగవద్గీత ప్రపంచానికి దిక్సూచి
హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి : భగవద్గీత ప్రతి ఒక్కరినీ కదిలించే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జయంతిని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజేతలను ఎంపిక చేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు…
-

సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుందర్ పూజలు
ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు విశాఖపట్నం జిల్లా : ప్రముఖ భారతీయ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లు ఆదివారం సందడి చేశారు. ఈ ఇద్దరు క్రికెటర్లు విశాఖ వాసులతో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేశారు. అత్యంత ప్రసిద్దమైన పుణ్య క్షేత్రంగా పేరు పొందింది వివాఖ పట్నం జిల్లాలోని సింహాచంలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఇక్కడ దర్శించుకుని పూజలు చేస్తే కోరిన కోర్కెలు తప్పకుండా తీరుతాయని…
-

సామాన్య భక్తులకే ప్రాధాన్యత : ఈవో
అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని, ఈ వేళలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. కేవలం సామాన్య భక్తులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు ఈవో. డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్…
-

బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో చౌదరి సమీక్ష తిరుమల : తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయో గ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి…
-

విద్యా సంస్థలలో నిపుణులతో శిక్షణ ఇప్పించాలి
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మెరుగైన రీతిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి బాల మందిరం, ఇతర పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు మరింత మెరుగైన ఉత్తీర్ణతా శాతం పెంచేలా నిపుణులతో శిక్షణ ఇప్పించాలన్నారు. అదేవిధంగా, శ్రవణం ప్రాజెక్ట్ పిల్లలకు శిక్షణ పూర్తి అయ్యాక వినికిడి యంత్రాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు…
-

టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవకుల సేవలు
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలతో పాటు స్థానికంగా ఉన్న గుళ్లలో కూడా శ్రీవారి సేవకుల సేవలు విస్తరింప చేస్తామని అన్నారు. తిరుమలలో సూపర్ వైజర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఈవో సందర్శించారు. ఈ సందర్బంగా వారితో నేరుగా సంభాశించారు.…
-

శ్రీవారి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం తిరుమల : తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త…
-

ఘనంగా కార్తీక దీపోత్సవం
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోతిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజ స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు. ఇదే సమయంలో భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా తిరుపతి నగరంలోని అత్యంత పేరు…
-

రేపే టీటీడీ డయల్ యువర్ ఈవో
భక్తుల ప్రశ్నలకు సింఘాల్ సమాధానం తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ప్రతి నెలా నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి…
-

తెలంగాణ గవర్నర్ ను కలిసిన టీటీడీ చైర్మన్
టీటీడీ చేపట్టిన కార్యక్రమాల గురించి వెల్లడి హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల తరపున తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం శ్రీ వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు కోరుతూ సాంప్రదాయ శ్రీవారి శేష వస్త్రం సమర్పించారు. ఈ ప్రాంతమంతా భక్తులకు సేవ చేయడానికి టీటీడీ ఆధ్యాత్మిక…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











