స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కరీనంగర్ జిల్లాలో ఆయన పర్యటించారు.…
ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్ వన్
ప్రకటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ టాప్ లో ఉందన్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…
రైతులను బలోపేతం చేయడంలో నాబార్డ్ కృషి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : ఈ దేశానికి వెన్నెముకగా రైతులు ఉన్నారని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిని మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నం…
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అనలాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
విచారణకు గవర్నర్ అనుమతి హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలని అనుకుంటోంది. ప్రధాన…
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ విద్యావేత్తకు అభినందనల వెల్లువ హైదరాబాద్ : ఎంతో మందిని ఐఐటీయన్లుగా మార్చిన తెలంగాణకు చెందిన విద్యావేత్త రామయ్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు…
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
పంపిణీ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్కార్ పేదలకు సన్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామని చెప్పారు.…
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని,…
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ…
















