తెలంగాణ రాష్ట్రానికి ఆరు పురస్కారాలు
అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అరుదైన పురస్కారాలు దక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలను దేశంలో రాష్ట్రాలను ఐదు…
డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి
పిలుపునిచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ : డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాదకద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్…
టెట్ పరీక్ష కోసం టి శాట్ లో కంటెంట్ సిద్దం
ప్రకటించిన ఛానలె సిఈఓ వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో నిర్వహించే తెలంగాణ టెట్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి శాట్ ఛానల్ కంటెంట్ ను సిద్దం చేసిందని చెప్పారు సీఈఓ వేణుగోపాల్ రెడ్డి.…
డిసెంబర్ లో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్
ప్రకటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే డిసెంబర్ నెల 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్…
ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలు ఆగమాగం
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించారు కేటీఆర్. ఈ…
ప్రపంచంతో పోటీ పడుతున్న తెలంగాణ
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాము ఇతర రాష్ట్రాలతో, దేశంతో పోటీ పడడం లేదని ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్పారు.…
బీహార్ లో ఓట్ చోరీ నిజం : ప్రశాంత్ కిషోర్
ఎన్డీయే గెలుపుపై జన్ సురాజ్ అధినేత అనుమానం పాట్నా : జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన పాట్నాలో…
విద్యతోనే వికాసం అలవడుతుంది : గొట్టిపాటి
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అమరావతి : అన్నింటి కంటే విద్య గొప్పదని, దానిని పొందితే ఎక్కడైనా వెళ్లి బతక వచ్చని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యతోనే వికాసం అలవడుతుందని, జీవితంలో అత్యంత ముఖ్యమైనది…
నాలెడ్జ్ హబ్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో కీలక ఒప్పందం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మంగళవారం…
రేపటి నుంచి అన్నదాత సుఖీభవ
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి : అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 19న రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ…
















