తెలంగాణపై కుట్రలు చెల్లవు : హరీశ్ రావు
కుట్రకు తెర లేపిన గురు శిష్యులు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.…
వికేంద్రీకరణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర
తెర లేపారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. వికేంద్రీకరణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని…
రేవంత్ రెడ్డి నిర్వాకం తెలంగాణకు శాపం
నిప్పులు చెరిగిన పల్లె రవి కుమార్ గౌడ్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లె రవికుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. తెలంగాణతో పాటు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం కంకణం కట్టుకున్నాడని, ఆయన కుట్రలు చెల్లుబాటు…
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు మేమే గెలుస్తాం
సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే పురపాలిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని, అన్ని సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర రోడ్లు,…
సంక్రాంతి వేడుకల్లో రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళంలోని స్వగృహంలో సందడి శ్రీకాకుళం జిల్లా : ఏపీలో సంక్రాంతి శోభ సందడి నెలకొంది. పండుగ వేళ సంబురాలు మిన్నంటాయి. ప్రజలు ఆనందంగా ఫెస్టివల్ ను జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వంత…
సంక్రాంతి సంబురాలలో మంత్రుల సందడి
పాల్గొన్న వంగలపూడి అనిత, కందుల దుర్గేష్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. డా. బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం కెనాల్ వద్ద తెలుగు సంస్కృతి, సంప్రదాయాల…
కాలనీ వాసులను అభినందించిన హైడ్రా కమిషనర్
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ప్రజల విజ్ఞప్తుల మేరకు పనులు చేసి పెట్టిన వారిని సన్మానించు కోవడం పరిపాటి. అధికారులను కలిసి కృతజ్ఞతగా మిఠాయి తినిపించి సాలువతో సన్మానిస్తారు. అదే ఉద్దేశంతో మేడ్చల్ – మల్కాజిగిరి…
కోడి పందాలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ
సంపూర్ణంగా నిషేధం ప్రకటించిన సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, జూదంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్దమయ్యారు ఆయా జిల్లాల ఎస్పీలు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో కూడా కఠిన…
గ్రూప్ -1 అధికారులు ప్రజా సేవకు అంకితం కావాలి
స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ : తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో గ్రూప్ -1 విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్టమైన రీతిలో సేవలు అందించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…
నారా వారి పల్లెలో చంద్రబాబు కుటుంబం
సంక్రాంతి వేళ పుట్టిన గడ్డకు చేరుకున్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సందడి చేసింది స్వంత ఊరు నారా వారి పల్లెలో. చంద్రబాబుతో పాటు భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు…
















