Category: News
-

యూరియా కొరత లేదు రైతులు అధైర్య పడొద్దు
స్పష్టం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవన్నారు. అన్నదాత పోరు పేరుతో రైతులను రెచ్చగొట్టేందుకు సరికొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో రైతన్నల నుంచి స్పందన లభించడం లేదన్నారు. ప్రతిపక్షం కాదు విష వృక్షం…
-

ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా
కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ అమరావతి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి తెలిపారు అధికారులు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.…
-

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్…
-

బీసీ రిజర్వేషన్ల సంగతి తేల్చాలి : జాజుల
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘం హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. దసరా లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దసరా తర్వాత భువనగిరిలో లక్ష మంది తో బీసీల రాజకీయ యుద్ధభేరి సభ నిర్వహిస్తామని ప్రకటించారు. యుద్ధభేరి సభ ద్వారా బీసీల రాజకీయ శక్తిని చాటుతామని…
-

ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతం : షర్మిల
కూటమి సర్కార్ నిర్వాకం దారుణం కర్నూలు జిల్లా : ఉల్లి రైతులకు బాసటగా నిలిచారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్బంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఉల్లికి గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు. ఉల్లి రైతులకు వెంటనే క్వింటాలుకు రూ. 2500 గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయంటూ వాపోయారు. పెట్టిన పెట్టుబడి మందం…
-

దళితుల విభజనకు టీడీపీ కుట్ర పన్నింది
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కామెంట్స్ కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో 20 శాతంకు పైగా వున్న మాల, మాదిగలను తమ వైపు తిప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ భావించిందన్నారు. దళితుల కెమిస్ట్రీ గురించి చాలా మందికి తెలియదని, మోడీ, చంద్రబాబుకు అసలే తెలీదంటూ ఎద్దేవా చేశారు. దళితులను రెండు…
-

ప్రజా సంక్షేమం కూటమి సర్కార్ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ బంపర్ హిట్ అయ్యిందని చెప్పారు. కూటమిలోని ప్రధాన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను 10న అనంతపురం వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలో భాగంగా పెద్ద ఎత్తున మెగా డీఎస్సీ నిర్వహించడం జరిగిందని, ఇప్పటికే ఎంపికైన…
-

సర్కార్ సక్సెస్ కూటమి సభపై ఫోకస్
సవాళ్లు అనేకం అభివృద్ది అద్భుతం అమరావతి : తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి సర్కార్ కొలువు తీరి 15 నెలలకు పైగా అయ్యింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించాయి ఆయా పార్టీలు. ఈ మేరకు స్థలాన్ని కూడా ఖరారు చేశారు. అనంతపురం వేదికగా దీనిని చేపట్టాలని, ఇందు కోసం 10వ తేదీని నిర్ణయించాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సూపర్…
-

ప్రమాదంలో ప్రజాస్వామ్యం : జస్టిస్ చంద్రకుమార్
భారత రాజ్యాంగానికి పెను ముప్పు పరిణమించింది హైదరాబాద్ : రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని వాపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇస్తూ తీర్పునిచ్చారని ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి…
-

జైలులో క్లర్క్ గా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
న్యూడ్ వీడియోల వ్యవహారంలో కీలక నిందితుడు కర్ణాటక : జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులోని గ్రంథాలయంలో క్లర్కుగా పని చేయనున్నారు. ఆయనకు రోజూ వారీ జీతం కింద రూ. 522 చెల్లించనున్నారు. ఇదిలా ఉండగా జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక రకమైన పని చేయవలసి ఉంటుంది. వారి నైపుణ్యాలు, సంసిద్ధతను బట్టి నియామకాలు జరుగుతాయని జైలు అధికారి ఒకరు తెలిపారు. రేవణ్ణ పరిపాలనా పనిని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











