Category: News
-

కేసీఆర్ ..తెలంగాణ నీ అయ్య సొత్తా..?
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ జల్లా : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదన్నారు. సంబండ వర్గాలు కలిసికట్టుగా పోరాడితే వచ్చిందన్నారు. తాము కూడా ఉద్యమంలో పాల్గొన్నామని అన్నారు. ఆయన లేక పోతే తెలంగాణ రాదంటూ పదే పదే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్…
-

ఎవరి డబ్బులతో శ్రీలంకకు వెళ్లారో చెప్పాలి
మంత్రి నారా లోకేష్ పై పేర్ని నాని కామెంట్స్ అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై. ప్రజల డబ్బులను నీళ్ల లాగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుబారా చేస్తున్నారని అన్నారు. వీరికి తోడు సనాతన ధర్మం పేరుతో జనాన్ని బురిడీ కొట్టించడమే కాకుండా పవర్ ను దుర్వినియోగం…
-

ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ లో భాగస్వామ్యం
టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా శిక్షణ : చంద్రబాబు న్యూఢిల్లీ : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలని కోరారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి తో కలిసి ఏపీ ఫస్ట్ కార్యక్రమంలో భాగస్వామి కావాలన్నారు. ఏపీలో డిజైన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కోసం ఏపీలో జీసీసీ అభివృద్ధి చేయాలని ఆటోడెస్క్ సీఈఓ మైక్ హేలీని ముఖ్యమంత్రి కోరారు. క్వాంటం టెక్నాలజికి అనుగుణంగా అమరావతిలో…
-

జగన్ డైవర్షన్ రాజకీయాలు నడవవు
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె శుక్రవారం శాసన సభలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాసన మండలి సజావుగా జరగకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. జగన్ రెడ్డి ఇంకా అధికారంలోనే ఉన్నానని భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలకు ఇది వేదిక కాదని గుర్తు…
-

ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ
ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చర్చ న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్తో శుక్రవారం చర్చలు జరిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగాయి. AIని అందరినీ కలుపుకుని పోవడం గురించి ప్రస్తావించారు. ఈ విషయంలో UN ఎలా నిర్మాణాత్మక పాత్ర పోషించగలదో గురించి కూడా మాట్లాడారు. మెరుగైన గ్రహం కోసం AIని ఉపయోగించుకునే లక్ష్యంతో చేసే…
-

హెల్త్ కేర్ పై ఏఐ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది
కీలక వ్యాఖ్యలు చేసిన కిరణ్ మజుందార్ -షా న్యూఢిల్లీ : బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందర్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బయోలాజికల్ సిస్టమ్లు డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్ల వలె పనిచేస్తాయని, గిగావాట్-శక్తితో పనిచేసే ఏఐ సిస్టమ్లతో పోలిస్తే కనీస శక్తితో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయని ఆమె గుర్తించారు . బయోలాజికల్ ఇంటెలిజెన్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కలయిక వైద్యంలో ఒక నమూనా మార్పుకు దారి తీస్తుందని అన్నారు. ప్రిడిక్టివ్ హెల్త్కేర్, పునరుత్పత్తి శాస్త్రం,…
-

పాలన సౌలభ్యం కోసం ఏఐ వినియోగం
సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ : పాలనా సౌలభ్యం కోసం ఏఐ వినియోగం అత్యంత కీలకంగా మారుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్, భారత్జెన్, నెక్స్జెన్ , ఐబిఎం ఇండియాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా AI టెక్ హబ్ను ప్రారంభించింది. ఈ చొరవ రైతుల నుండి మత్స్యకారుల వరకు పౌరులకు సాధికారత కల్పిస్తుంది. భవిష్యత్తులో క్వాంటం-AI ఇంటిగ్రేషన్తో కలుపుకొని, తెలుగుకు ప్రాధాన్యతనిచ్చే, పౌరులకు ప్రాధాన్యతనిచ్చే AIతో జాతీయ ఉదాహరణను సృష్టిస్తుంది. ప్రొఫెసర్…
-

కడియం శ్రీహరి కామెంట్స్ రాజయ్య స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్ ను చూస్తే నీకు లాగు తడిచి పోతుంది వరంగల్ జిల్లా : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై భగ్గుమన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీకు తమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. శుక్రవారం తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఇలాంటి నీతితప్పిన మాటలు మాట్లాడటం బంద్ చేయాలని సూచించారు. కేసీఆర్ ని బయటకి రా అంటున్నావు..ఆయనను చూస్తేనే…
-

ఆ వెంకన్న మా మొర ఆలకించాడు
కీలక వ్యాఖ్యలు చేసిన నారా భువనేశ్వరి అమరావతి : హెరిటేజ్ ఎండీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు తమ సంస్థ హెరిటేజ్ ద్వారా తయారు చేస్తున్న ఉత్పత్తుల నాణ్యతపై కీలక తీర్పు వెలువరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం నారా భువనేశ్వరి ఎక్స్ మాధ్యమం వేదికగా స్పందించారు. కొందరు కావాలని తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని…
-

ఐబీఎంతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
లక్ష మంది ప్రతిభావంతులకు శిక్షణ న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏపీకి చెందిన ప్రతిభావంతులైన వారికి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చేలా చూడాలని కోరారు. చంద్రబాబు నాయుడు చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష మంది ప్రతిభావంతులైన యువతకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్లో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











