కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ

న‌ష్ట ప‌రిహారం వెంట‌నే చెల్లించాలి అమ‌రావ‌తి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట…

14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

ఘ‌నంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల…

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై స‌మీక్ష‌

మ‌రింత అభివృద్ది చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

ప్ర‌క‌టించిన టీటీడీ జేఈవో వి. వీర‌బ్రహ్మం తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్స‌వాలు ఈనెల 17 నుంచి 25 వ‌ర‌కు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున…

శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

స్ప‌ష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం తిరుప‌తి : శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం. అంత‌కు ముందు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో ఏడాదికేడాది…

దొంగ ఓట్లు వేసినా ప‌ట్టించుకోని ఖాకీలు

నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పోలింగ్ ముగిసిన అనంత‌రం…

శాంస‌న్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చెన్నై మ‌ధ్య బిగ్ డీల్ చెన్నై : వ‌చ్చే ఏడాది 2026లో జ‌రగ‌బోయే ఐపీఎల్ లో అంద‌రి క‌ళ్లు మంగ‌ళ‌వారం పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పైనే ఉన్నాయి. ప్ర‌ధానంగా త‌న‌ను ఢిల్లీ…

నీటి వ‌న‌రుల‌ను సంర‌క్షించుకోక పోతే ప్ర‌మాదం

పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు…

ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ

మొంథా తుపాను ప్ర‌భావంపై అధ్య‌యనం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో కేంద్ర అధికారుల‌తో కూడిన బృందం మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు ప‌డింది మొంథా తుపాను. పెద్ద…

ఏపీ, తెలంగాణ‌కు చెందిన నిందితుల‌పై ఛార్జిషీట్

అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు అమ‌రావ‌తి / తెలంగాణ : జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉగ్ర‌వాదుల‌తో స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్న ఇద్ద‌రు నిందితుల‌ను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. విచిత్రం ఏమిటంటే ఈ…