తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
హైదరాబాద్ : తెలంగాణ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఒకటి లేదా రెండు సార్లు మోస్తరు వర్షం కురిసే…
యష్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ లో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యష్ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్స్ సెటప్ కూలి పోవడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం…
టీపీబీఓపై సీఎంసీ కమిషనర్ సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ : హైదరాబాద్ లోని అంజయ్య నగర్ భవన కూల్చివేత ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి సీఎంసీ కమిషనర్ జి. శ్రీజన సీరియస్ అఅయ్యారు. ఈ సందర్బంగా ఘటనకు కారణమైన టీపీబీఓపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆగస్టు 22న…
శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల : శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సం గ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ…
ఇంపీరియల్ కాలేజీని సందర్శించిన సీఎం సలహాదారు
లండన్ : తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన కె. రామకృష్ణారావు లండన్లోని ప్రతిష్టాత్మకమైన ఇంపీరియల్ కళాశాలను సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ , వ్యూహాత్మక అనుసంధాన విభాగం…
నాకెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తారు..?
హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ, దర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి…
గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా హైదరాబాద్ : సీఎం
లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…
కేపీఎస్సీ ఛైర్మన్పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు
బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్…
6,206 నిర్వాసితులకు రూ. 768 కోట్లు : సీఎం
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం , నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరేలా వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం కానుందన్నారు. ఆగస్టు 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు…
కరువుకు కారణం కాంగ్రెస్ ..ఎలినినో కాదు
నల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలినినో పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే























































































