ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భరత్
అమెరికా : న్యూయార్క్లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆహ్వానించారు ఏపీ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలలుపునిచ్చారు. అంతే కాకుండా పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని ఎస్సార్ క్యాపిటల్ (Essar…
అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు
న్యూఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈసందర్బంగా ఏపీకి తీపి కబురు చెప్పింది. అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకు NTPC ప్రణాళిక చేపట్టింది. ఈ సోలార్ పార్క్ నిర్మాణం ,నిర్వహణ దశల్లో…
జూలై చివరి నాటికి బోగాపురం విమానాశ్రయం సిద్దం
విశాఖపట్నం జిల్లా : అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరైనందున, అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానాశ్రయాన్ని పరిశీలించిన మంత్రి, ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసేందుకు…
సీఎం నిర్ణయం మెట్రోపై రోజుకు రూ. కోట్ల భారం
మెట్రో రైలు భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం నెలకొందని, కేంద్రానికి లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వివేకానంద్ అన్నారు. హైదరాబాద్: L అండ్ T నుండి హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకోవడంలో ముఖ్యమంత్రి ఎ.…
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వయనాడు ఘటన : సీఎం
కేరళ : కేరళ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న వయనాడు కొండ చరియలు విరిగి పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సందర్బంగా దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం వీడీ సతీశన్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండు…
సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి చర్యలు : అమిత్ షా
న్యూఢిల్లీ : సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి కేంద్రం చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఇక్కడ భారీ మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం షా మాట్లాడుతూ, రిడ్జ్ ప్రాంతంలో 100 ఏళ్లపాటు మనుగడ సాగించే నేరేడు, మామిడి, అర్జున…
హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ ధోనీ : విజయ్
చెన్నై : ఇవాళ భారత క్రికెట్ రంగంలో తనదైన ముద్ర వేసిన జార్ఖండ్ డైనమెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయన పుట్టారు. ఈ సందర్బంగా…
శరవేగంగా బాబీ మెగాస్టార్ మూవీ షూటింగ్
హైదారాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ కాంబోగా గుర్తింపు పొందారు దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరి కలయికలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య బిగ్ సక్సెస్ అయ్యింది. చిరంజీవి సినీ కెరీర్ లో మరిచి…
ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్కు శత్రుఘ్న సిన్హా మద్దతు
కోల్ కతా : బీహార్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్కు ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతు ప్రకటించారు. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కుల, పార్టీలకు అతీతంగా ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడికి మద్దతు ఇవ్వాలని టీఎంసీ ఎంపీ పిలుపునిచ్చారు. బీహార్లోని బంకీపూర్…
రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం
అమరావతి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి…

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం
ఆస్పత్రులలో ఆన్ లైన్ బుకింగ్ సేవలు : సీఎం విజయ్
ఆంధ్రప్రదేశ్లో ‘సర్’ ప్రక్రియ 10 రోజులు పెంపు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం భేటీ
వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్లతో రోడ్ల నిర్మాణం
























































































