అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడాడు
ఐబొమ్మ రవిపై సీపీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : ఐ బొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి కొట్టిన దెబ్బకు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సందర్బంగా కరేబియన్ దీవులలో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాలను…
రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి
ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేశారని కితాబు హైదరాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుతమని, ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ…
ప్రభుత్వాల నిర్వాకం పత్తి రైతులకు శాపం
ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల…
సుద్ధకుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే సహించం హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడినా లేదా భయాందోళనకు గురి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్…
పిఠాపురంలోని ఆలయాల అభివృద్దికి నిధులు
మంజూరు చేసినందుకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ అమరావతి : దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఈ సందర్బంగా ఆలయాల పురోభివృద్దికి, పునర్ నిర్మాణానికి నిధులు…
సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ
డిసెంబర్ లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలి హైదరాబాద్ : విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైదరాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.…
మహేష్ బాబు మూవీకి కొత్త టెక్నాలజీ వాడాం
వెల్లడించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ : తాను దర్శకత్వం వహిస్తున్న వారణాసి (గ్లోబ్ టాట్టర్ ) మూవీ కోసం కొత్త టెక్నాలజీని వాడామని చెప్పారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమాకు వివిధ టెక్నాలజీలను పరిచయం చేసినందుకు సూపర్ స్టార్…
దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం : కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త…
టెక్నాలజీలో సంచలనం ఏఐ కీలకం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : యావత్ ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుందని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the Future of Jobs Turning Disruption into Opportunity అనే…
బీహార్ లో ఎన్నికల సంఘానికి కంగ్రాట్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రేముంబై : బీహార్లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ మరోసారి ఎన్డీయే సర్కార్ విజయం సాధించేలా సపోర్ట్ చేసినందుకు, ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినందుకు ఎన్నికల…

సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు
























































































