గోదావరి జలాలతో రైతులకు శాశ్వత నీటి సరఫరా
ములుగు జిల్లా : పరిస్థితులు ఏవైనప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్బంగా చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సుమారు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు…
షాబాద్ హంతకుడికి సీఎం సన్నిహితుడి సపోర్ట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ వ్యవహారం. దీనికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ కు…
రూ. 40 కోట్లకు చేరువగా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా…
పట్టుదలతో నటిగా ప్రూవ్ చేసుకున్న భాగ్యశ్రీ భోర్సే
హైదరాబాద్ : ముంబైకి చెందిన భాగ్యశ్రీ బోర్సే ఎట్టకేలకు తను నటిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్టర్ బచ్చన్ తో ఆశించిన సక్సెస్ రాక పోయినా ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించినా జనం ఆదరించలేదు. కానీ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార…
అన్నామలై వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఆగ్రహం
చెన్నై : వి ది లీడర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలాచ్చి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై. ఈ సందర్బంగా ఆయన అధికారంలో ఉన్న సీఎం విజయ్ టీవీకే పార్టీని ఏకి పారేశారు. అప్పులు చేసుకుంటూ…
ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్
తాడేపల్లి గూడెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్ర వైయస్ జగన్ జూలై 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని…
16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : తిరుపతి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని…
కులం, మతం అనేవి ఉద్యమానికి అతీతమైనవి
చెన్నై : వి ది లీడర్స్ ఫౌండేషన్ చీఫ్ మెంటార్, బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తారని, ఎవరినీ “ఎక్కువ లేదా తక్కువ”గా భావించరని కూడా మాజీ బీజేపీ…
‘వి ది లీడర్స్’ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తాం
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై.…
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుందని తెలిపారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. దీంతో పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్…

నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
























































































