విద్యార్హతపై బీహార్ సీఎం షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో సామ్రాట్ చౌదరి వైరల్ బీహార్ : బీహార్ సీఎంగా కొలువు తీరిన సామ్రాట్ చౌదరి సంచలనంగా మారారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చిట్ చాట్ సందర్బంగా ఎరక్క పోయి ఇరుక్కు పోయారు. తను ఏం చదువుకున్నారని యాంకర్…
జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదన్నారు. తనను కలిసిన జగిత్యాల జిల్లా నాయకులతో మాట్లాడారు. తాజా…
సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ
హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం హైదరాబాద్ లో సీఎం ఎ .రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామని ప్రకటించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. బుధవారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్…
జగన్ రెడ్డి పర్యటనపై ఆనం ఎద్దేవా
ఏపీని విధ్వంసానికి గురి చేసిన మాజీ సీఎం అమరావతి : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే…
పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్
పనులు త్వరితగతిగన చేపట్టాలని ఆదేశం అమరావతి : ఏపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు దూకుడు పెంచారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్…
చెన్నై సూపర్ కింగ్స్ భళా కోల్ కతా విల విల
సత్తా చాటిన సంజు శాంసన్ , ఆయుష్ మాత్రే చెన్నై : తమిళ తంబిలు ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సత్తా చాటింది…
క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమరావతి : సీఎం
అమరావతిలో ఇవాళ ప్రారంభించిన చంద్రబాబు అమరావతి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజధాని అమరావతి కాబోతోందని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
దేశానికి దిక్సూచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
ఘనంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్ రెడ్డి అమరావతి : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిలిచే ఉంటారని అన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. భారత దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు.…
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలి
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు మంత్రి సవిత. త్వరలో రాష్ట్రంలో నూతనంగా మరికొన్ని జ్యోతి బా పూలే స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం స్పోర్ట్స్…

టీవీకే పార్టీలో చేరిన నటి అను శ్రీ వేనాల్
ఎంపీ సూర్య కామెంట్స్ పై రాములమ్మ కన్నెర్ర
ధర్మ బద్దమైన జీవన విధానం అత్యంత అవసరం
డికాక్ సత్తా చాటినా గట్టెక్కని ముంబై ఇండియన్స్
ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేయాలి
తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి
డీ – లిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర
జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి : సీఎం
కేంద్ర సర్కార్ కు టీడీపీ పూర్తి మద్దతు
నవ్వులపాలు కాకుండా బతికిన ఎంఎస్
























































































