వాస‌వి రియ‌ల్ట‌ర్స్ కు ‘తెలంగాణ రెరా’ జ‌రిమానా

హైద‌రాబాద్ : ‘వాసవి లేక్ సిటీ ఈస్ట్’ ప్రాజెక్ట్‌లోని ఫ్లాట్ స్వాధీనం చేయడంలో జాప్యం జరిగినందుకు కొనుగోలుదారులకు 10.70% వార్షిక వడ్డీని చెల్లించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) వాసవి రియల్టర్స్‌ను ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి…

వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు

న్యూఢిల్లీ : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం…

మ‌త్స్య‌కారుల ఆచూకీ ల‌భ్యం సీఎం సంతోషం

అమరావతి : కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌ తీరంలో సురక్షితంగా బయట పడ్జారు. పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన ఏడుగురిలో అంతా సురక్షితంగా ఉండడంపై…

తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

ఆరోగ్య రంంలో డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా సంజీవ‌ని కార్య‌క్ర‌మాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న స‌మీక్ష చేపట్టారు.ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్‌గా వైద్య సేవలు అందించాల‌న్నారు. వైద్య…

పెనుకొండ లోనే పుట్టా..ఇక్క‌డే చ‌నిపోతా

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. ‘నాది పెనుకొండే… ఇక్కడే పుట్టా… ఇక్కడే పెరిగా…ఇక్కడే పోయేది… నా గురించి పెనుకొండ నియోజక వర్గ వాసులందరికీ తెలుసు. నా ఇంటికొస్తే శత్రువుకైనా…

హైద‌రాబాద్ లో స‌ర్ ప్ర‌క్రియ‌పై ప‌రిశీల‌న : క‌మిష‌న‌ర్

హైద‌రాబాద్ : రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన స‌ర్ ప్ర‌క్రియ ముగిసింది. ఓట‌ర్ల తుది జాబితా పరిశీల‌న కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తున్నారు. తాజాగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం…

‘వ‌న్ వార్డ్ ఎవ్రీ డే’లో స‌మ‌స్య‌ల వెల్లువ‌

హైద‌రాబాద్ : సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ జి. సృజ‌న వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ మేర‌కు వ‌న్ వార్డ్ ఎవ్రీ డే పేరుతో స్థానికుల‌తో స‌మావేశం కావ‌డం దీని ఉద్దేశం. ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా…

సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి జీవితం స్పూర్తిదాయ‌కం

హైద‌రాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు , సంపాదకుడు అయిన సూరవ‌రం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం (బయోపిక్) అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి…

పోల‌వ‌రం ద్వారా ఉత్త‌రాంధ్ర‌కు గోదావ‌రి జలాలు

అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న ‘జలహారతి’…