ప్ర‌జారోగ్యం ఖ‌ర్చులో రూ. 1000 కోట్లు ఆదా

స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్అమ‌రావ‌తి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ప్రాణధార మందులపై తగ్గించిన…

పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. బుధ‌వారం పెన్ష‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం…

శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వం తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమ‌ల‌లో ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. గురువారం వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు జ‌రుగుతాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. శ్రీవారి ఆలయంలో ప‌విత్రాలు, డ్రైఫ్రూట్లు,…

తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం క‌ళా సౌర‌భం

మైమరిపించిన భక్తి సంగీత కార్యక్రమాలు తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప‌ట్ట‌ణంలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి…

నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

చంద్రప్ర‌భ వాహ‌నంపై ఊరేగిన శ్రీ‌నివాసుడు తిరుమల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా అంటూ పుర‌వీధుల‌న్నీ ద‌ద్ద‌రిల్లుతున్నాయి. ఒక్క గ‌రుడ వాహ‌న సేవ రోజే 3 లక్ష‌ల మందికి పైగా ద‌ర్శించుకున్నారు శ్రీవారిని. అంగ‌రంగ…

భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

59 ప‌రుగుల తేడాతో ఇండియా విన్ గౌహ‌తి : అస్సాంలోని గౌహ‌తి మైదానంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవ‌లే మృతి చెందిన…

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. 2026 జనవరి నాటికి ఏపీ…

ఏపీని ఏరో స్పేస్ హ‌బ్ చేస్తాం : లోకేష్

రెనె ఒబెర్మాన్ ను క‌లిసిన ఐటీ మంత్రి ఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. తాజాగా దేశ రాజ‌ధానిలో ఎయిర్…

నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించండి

హైడ్రా ప్ర‌జావాణికి 29 ఫిర్యాదులు హైద‌రాబాద్ : వ‌ర్షాలు కొన‌సాగుతున్న వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌తో త‌మ‌ కాల‌నీలు, నివాస ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తుతోంద‌ని ప‌లువురు బాధితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాల‌ను ఆక్ర‌మించి…

బ‌హుజ‌నుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్

జ‌గ‌న్ పై మంత్రి కొలుసు పార్థ‌సార‌థి షాకింగ్ కామెంట్ మంగ‌ళ‌గిరి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి బ‌హుజ‌నుల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారిథి. టీడీపీ కేంద్ర కార్యాల‌యంంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.…