మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్
కీలక అంశాలపై చర్చలు జరిపిన మంత్రి , సీజే విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం నగరం వేదికగా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల సంతోషం…
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో…
డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ఏర్పాట్లపై సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పెట్టుబడులను సాధించడంలో ఓ వైపు ఏపీ సర్కార్ టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇదే సమయంలో తెలంగాణ…
రూ. 1201 కోట్లతో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు
వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం విశాఖపట్నం : ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. విశాఖ వేదికగా నిన్న ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున కంపెనీలు ఏపీ సర్కార్ తో ఎంఓయూ…
ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబువిశాఖపట్నం : సింగపూర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ నుండి నేరుగా సింగపూర్ కు వెళ్లేందుకు విమాన…
ఇంజనీర్లు కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాలి
పిలుపునిచ్చిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఇంజనీర్లు నగర అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి…
కష్టపడ్డాం కానీ ఓడి పోయాం : కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ సీటును కోల్పోవడం పట్ల బాధ పడటం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్ట పడ్డామని…
జూబ్లీహిల్స్ బైపోల్ లో నవీన్ యాదవ్ గెలుపు
బీఆర్ఎస్ అభ్యర్థిపై 25,658 ఓట్ల మెజారిటీ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు సాగింది.…
ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు
ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాదాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం నారా…
ఆధ్యాత్మిక సౌరభం కోటి దీపోత్సవం
ప్రశంసించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్ లో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం అందుకున్నానని దీనిని…

పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
























































































