పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్కు చిరునామాగా మారిందని…
ఎస్వీబీసీ నిర్వహణ మెరుగు పడాలి : ఈవో
సమీక్ష చేపట్టిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేలా,…
16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ పద్మావతి ఆలయంలో లక్ష కుంకుమార్చన తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం…
పెట్టుబడిదారులకు హైదరాబాద్ గమ్యస్థానం
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్య స్థానమని…
సీఎంతో పారిశ్రామికవేత్త అగర్వాల్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన సీఎం విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సీఐఐ భాగస్వామ్య సదస్సు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్. అంతకు ముందు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్…
ఎంపీ గురుమూర్తి విన్నపం రైల్వే శాఖ ఆమోదం
రేణిగుంట యాక్సిస్ రోడ్డుకు లైన్ క్లియర్ తిరుపతి : ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపునకు మాత్రమే యాక్సెస్ రోడ్డు…
అటవీ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం
ఎవరైనా సరే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ వార్నింగ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అటవీ భూముల ఆక్రమణదారులపై. ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారిని…
జూబ్లీ హిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
మధ్యాహ్నం లోపే తుది ఫలితం వెల్లడి హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠకు శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలి పోనుంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో…
ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబడి
సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025 విశాఖ నగరం వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం…
రాజస్థాన్ రాయల్స్ ను వీడుతున్నా : సంజూ శాంసన్
జట్టు విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశా కేరళ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కీలక ప్రకటన చేశాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ గురువారం తన మనసులోని మాటను బయట పెట్టాడు. గత్యంతరం లేని…

పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
























































































