హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముడు

అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి తిరుమల : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం…

భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి

అస్సాం వేదిక‌గా ఐసీసీ ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవ‌లే సింగ‌పూర్ లో మ్యూజిక్ కచేరి సంద‌ర్బంగా వెళ్లిన అనుమాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు అస్సాంకు చెందిన భూమి…

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ కు బిగ్ షాక్

ఆసియా క‌ప్ తీసుకునేందుకు ఇండియా నిరాక‌ర‌ణ‌ దుబాయ్ : గ‌త కొన్ని రోజులుగా కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌చ్చిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ఆదివారం నాటితో ముగిసింది. ఈ సంద‌ర్బంగా క‌ప్ హాట్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి…

భార‌త జ‌ట్టుకు బీసీసీఐ న‌జ‌రానా

ఆసియా క‌ప్ విజేత‌కు రూ. 21 కోట్లు దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ముగిసింది. ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. టీం ఇండియా 5 వికెట్ల తేడాతో మ‌ట్టి క‌రిపించింది. విజేత‌గా నిలిచింది. ఈ…

భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

దుబాయ్ వేదిక‌గా ప్ర‌క‌టించిన కెప్టెన్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీల‌క పోరులో టీం ఇండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో…

కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు పాకిస్తాన్ విల‌విల‌

స‌త్తా చాటిన స్టార్ బౌల‌ర్..నాలుగు వికెట్లు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్ర‌యాత్ర సాగించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మెగా టోర్నీలో స‌త్తా చాటింది. త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది.…

తిల‌క్ వ‌ర్మ సెన్సేష‌న్ పాకిస్తాన్ ప‌రేష‌న్

ఫైన‌ల్ పోరులో స‌త్తా చాటిన తెలుగు కుర్రాడు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ కీల‌క పోరులో చివ‌ర‌కు విజేత‌గా నిలిచింది సూర్య కుమార్ యాద‌వ్…

టీం ఇండియా ఆసియా క‌ప్ విజేత

5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు దుబాయ్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ను కైవ‌సం…

పింక్ ప‌వ‌ర్ ర‌న్ విజేత‌లు వీరే

వ‌చ్చే ఏడాది ఖండాంత‌రాల‌కు హైద‌రాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ ప‌వ‌ర్ ర‌న్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి…

భాగ్య‌న‌గ‌రం పింక్ మ‌యం : సుధారెడ్డి

ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేష‌న్ హైద‌రాబాద్ : బ్రెస్ట్ క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేష‌న్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదిక‌గా పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వహించారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా…