శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు
భారీగా తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక…
తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఘన స్వాగతం పలికిన మంత్రులు, చైర్మన్ తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులు, సెలిబ్రిటీలు , ప్రజా ప్రతినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమలకు చేరుకుంది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన…
కృష్ణానగర్ ను మునుగకుండా కాపాడండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హైదరాబాద్ : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. తక్షణమే పరిష్కరించాలని కోరారు. తనపై నమ్మకం పెట్టుకుని గెలిపించారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై…
హైడ్రా ప్రజావాణిలో 44 ఫిర్యాదులు
ఉక్కుపాదం మోపుతామన్న కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. మొత్తం బాధితుల నుంచి 44 దరఖాస్తులు వచ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు కదా రోడ్డును కూడా వదలకుండా…
వైకుంఠ దర్శనం కోసం ఏర్పాట్లపై ఆరా
పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్దం చేసింది టీటీడీ. ఈ మేరకు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్…
ఫిఫాకు 150 మిలియన్ల టికెట్లు కావాలి
అభ్యర్థనలు వచ్చాయన్న నిర్వాహకులు అమెరికా : ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఫిఫాకు 150…
వైకుంఠ ఏకాదశి కోసం భద్రతా ఏర్పాట్లు
పరిశీలించిన ఎస్పీ ఎల్ . సుబ్బా రాయుడు తిరుమల : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని, తిరుపతిలొ భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు సోమవారం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా…
విలపించిన మంత్రి ఓదార్చిన సీఎం
రాయచోటి మదనపల్లిలో కలవడం అమరావతి : ఏపీ మంత్రివర్గం కీలక సమావేశంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కంట తడి పెట్టారు. ఆయన బోరున విలపించారు. దీంతో సమావేశంలో…
తెలంగాణలో గాడి తప్పిన పాలన : కేటీఆర్
ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ ను ఆమోదించరు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా…
టీటీడీ ఆలయాలు కళకళ
విస్తృతంగా ఏర్పాటు చేశారు తిరుమల : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.…
















