మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం జరిగిందన్నారు. వాట్సాప్…
ఏపీలోని రిజర్వాయర్లన్నీ కళకళ
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని చిన్న పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం 793 టీఎంసీల మేర నీటితో…
రష్మిక ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లి
విజయ్ దేవరకొండతో ఒక్కటైన నటి రాజస్తాన్ : ఒకరితో ప్రేమాయణం నడిపించి మరొకరితో పెళ్లి చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ప్రముఖ హోటల్ లో గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. రష్మిక మందన్నాతన…
సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సాంకేతిక విద్యా విధానంలో అనుగుణమైన మార్పులను తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్…
సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు
జట్టుకు కావాల్సింది తన నుంచి ఇదే చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ గా…
వీహెచ్, జెట్టి కుసుమకుమార్ కు ఛాన్స్ ఇవ్వండి
ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీనియర్ నేత జగ్గారెడ్డి న్యూఢిల్లీ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాజ్యసభకు ఖాళీ అయిన ఎంపీ స్థానాలలో వీ హెచ్ హనుమంత రావు, జెట్టి…
ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలి : ఆకునూరి మురళి
తెలంగాణ సర్కార్ కు పూర్తి నివేదిక అందజేత హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. తన సారథ్యంలో ఏర్పాటైన…
పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గురువారం శాసన సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చారు. పోలవరం –…
అభిషేక్ శర్మపై మహమ్మద్ అమీర్ కామెంట్స్
నేను ఇండియా టీంకు శత్రువును కాదు పాకిస్తాన్ : స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల పరుగుల వరద పారిస్తూ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియాకు చెందిన అభిషేక్ శర్మ ఉన్నట్టుండి ఐసీసీ టి20 టోర్నీలో పేలవమైన…
7న మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన
కీలక ప్రకటన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత పరిశ్రమ రాబోతోందని , ఇందుకు త్వరగా అడుగులు పడబోతున్నాయని…
















