ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం

మేం త‌ప్ప‌కుండా గెలుస్తామ‌న్న ఆండీ ఫ్ల‌వ‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది చెన్నై. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త జ‌ట్టు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గ‌తంలో ఇదే టోర్నీలో ఛాంపియ‌న్…

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ క‌బ‌ర్

రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం హైద‌రాబాద్ : రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. అక్కడ…

పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం : సీఎం

శాస‌న స‌భ‌లో నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచు కుంటున్నాం అన్నారు. ఆనాడు రాయలసీమకు…

నెత‌న్యాహూతో ప్ర‌ధాన‌మంత్రి మోదీ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన దేశాధినేత‌లు ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ లో ప‌ర్య‌టిస్తున్నారు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ దేశ ప్ర‌ధాన మంత్రి బెంజిమ‌న్ నెత‌న్యూహూతో భేటీ అయ్యారు.…

టీమిండియాను ఓడించి తీరుతాం : సికింద‌ర్

జింబాబ్వే కెప్టెన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై. ఇవాళ భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే…

వైష్ణవితో షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం

సినీ, బుల్లితెర‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు హైద‌రాబాద్ : బిగ్ బాస్ ఫేం ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను గ‌తంలో యూట్యూబ‌ర్ గా ప‌రిచ‌యం అయ్యాడు. ప‌లు షార్ట్ ఫిలింల‌లో న‌టించాడు. ఆ త‌ర్వాత బుల్లి తెర‌పై సెన్సేష‌న్ రియాల్టీ…

నిరుద్యోగులపై కోదండరాం రెడ్డి గుస్సా

నా ఇంటికి ఎందుకు వ‌చ్చారంటూ ఫైర్ హైద‌రాబాద్ : తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ప్రొఫెస‌ర్ ముద్ద‌సాని కోదండరాం రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న నిరుద్యోగుల‌పై మండిప‌డ్డారు. త‌న ఇంటికి వ‌చ్చిన నిరుద్యోగ సంఘాల నాయ‌కుల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఉద్యోగ…

సీఎంతో అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ‌తో భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు పైగా కీల‌క స‌మావేశం హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీ అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు…

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్‌ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి…

వైభ‌వోపేతం శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం

గోవిందా గోవిందా నినాదాల‌తో మోర్మోగ్రిన క్షేత్రం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొనసాగుతున్నాయి. ఉదయం దివ్య మంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ…