కోట్లాది రూపాయ‌ల విలువైన స్థ‌లం స్వాధీనం

హైద‌రాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఆద్వ‌ర్యంలో ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు, చెరువుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌తీ సోమ‌వారం ప్ర‌జా వాణి చేప‌ట్టింది.…

క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ…

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసిన కేంద్రం

నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నెల్లూరు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీలు, పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న…

మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను క‌లుసుకున్నారు.…

మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

నిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు…

ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావుపై ప‌ల్లా గుస్సా

తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసిన టీడీపీ అధ్య‌క్షుడుఅమ‌రావ‌తి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు త‌మ పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీ‌నివాస‌రావు తీరు గురించి ప్ర‌స్తావించారు. గురువారం శాస‌న స‌భ‌కు విచ్చేశారు ఎమ్మెల్యేతో…

శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

మ‌హా శివ‌రాత్రి పండుగ‌కు పండుగ ముస్తాబు తిరుప‌తి జిల్లా : పంచభూత లింగాల్లో వాయు లింగ క్షేత్రమున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు.…

శివ స్వాముల కోసం స్పెష‌ల్ స‌ర్వీసులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ హైద‌రాబాద్ : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. భ‌క్తుల కోసం ఇబ్బందులు లేకుండా 2,432 స్పెష‌ల్ బ‌స్సులు న‌డుపుతామ‌ని తెలిపారు.…

భ‌క్త సందోహం మ‌హా శివ‌రాత్రి పుణ్య‌క్షేత్రం

2 ల‌క్ష‌ల మందికి పైగా ద‌ర్శించుకున్న భ‌క్తులు నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా భ‌క్తులు పోటెత్తారు. ప్రారంభం నుంచి నేటి దాకా 2 ల‌క్ష‌ల 50 వేల మందికి పైగా ద‌ర్శించుకున్నారు .ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు…

20 నెలల పాలనలో ఎన్నో విజయాలు : సీఎం

రాష్ట్రంలో ప్ర‌తీ రంగంలోనూ వృద్ది న‌మోదు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ధి నమోదైందని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగతి సాధిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. కూటమి…