ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు చేప‌డ‌తాం

అర్థవంతమైన చర్చలు జరగాల‌న్న డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ప్రాధాన్య‌త క్ర‌మంలో చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. శాస‌న స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం…

ఆక్ర‌మ‌ణ‌లకు మంగ‌ళం రాక పోక‌ల‌కు సుగ‌మం

హైడ్రాకు కూక‌ట్ ప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్ వాసుల కృత‌జ్ఞ‌త‌లు హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. క‌బ్జాదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది. చెరువులే కాదు ప్ర‌భుత్వ పార్కుల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. దీంతో హైడ్రా దెబ్బ‌కు కిమ్మ‌న‌డం…

తెలంగాణ సీఎస్ గా జ‌యేష్ రంజ‌న్..?

1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి అయిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం సీఎస్ ఉన్న రామ‌కృష్ణా రావు ప‌ద‌వీ కాలం…

అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

భార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్…

సీతా ప‌య‌నం ట్రైలర్ విడుదల

అర్జున్ సర్జా యాక్షన్ , లవ్ ట్రీట్ యాక్షన్ కింగ్ అర్జున్ తన బ్యానర్ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద నిర్మించిన సీత పయనం తో తిరిగి వచ్చాడు. ఈ చిత్రంలో త‌న కూతురు ఐశ్వర్య అర్జున్ తొలిసారిగా నటిస్తోంది.…

భక్తి మార్గంలో శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం

మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో తిరుమల : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్ అన్నారు. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి…

ఉద‌య్ పూర్ లో ఒక్క‌టి కానున్న దేవ‌ర‌కొండ‌, మంద‌న్నా

మార్చి 4న హైద‌రాబాద్ లో వివాహ రిసెప్ష‌న్ హైద‌రాబాద్ : పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. గాసిప్స్ కు ఛాన్స్ లేకుండా చేశారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉత్కంఠ‌కు తెర దించారు. ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేశారు ప్ర‌ముఖ…

నేడే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ పోలింగ్

స్కూళ్లు, కాలేజీల‌కు స‌ర్కార్ సెల‌వు డిక్లేర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధ‌వారం మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ, సీపీఎం, జ‌న‌సేన‌, ఫార్వ‌ర్డ్ బ్లాక్…

హెచ్ ‌డీ కుమారస్వామితో చంద్ర‌బాబు భేటీ

మీ స‌హ‌కారం వ‌ల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణ‌వ్, శివ‌రాజ్ సింగ్ పాటిల్ , నిర్మలా…

స్వ‌చ్ఛ భార‌త్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి

కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ తో సీఎం న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నిర్మ‌లా సీతారామ‌న్, అశ్విని వైష్ణ‌వ్ ల‌తో మ‌ర్యాద…