నమీబియాతో ఆడనున్న సంజూ శాంసన్ ..?
కడుపు నొప్పితో ఓపెనర్ అభిషేక్ శర్మ దూరం న్యూఢిల్లీ : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరగనుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడడం…
ప్రధాని మోదీ ఆలోచనా విధానం అద్బుతం
ప్రశంసలు కురిపించిన క్రికెటర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం ఆనందంగా ఉందన్నారు ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా. తన సతీమణి , మంత్రి రివాబా జడేజాతో కలిసి పీఎం నివాసంలో ప్రత్యేకంగా భేటీ…
హాస్టల్ వార్డెన్లు పనితీరు మార్చుకోవాలి : ఎస్. సవిత
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ గుంటూరు జిల్లా : సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని లేక పోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రానున్న…
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…
తిరుపతి నగర భవిష్యత్తుకి బడ్జెట్ ఉపయోగ పడాలి
స్పష్టం చేసిన మేయర్ డాక్టర్ శిరీషతిరుపతి : మనం ప్రతిపాదించి, ఆమోదించిన బడ్జెట్ తిరుపతి నగర భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు మేయర్ డాక్టర్ శిరీష. బడ్జెట్ ప్రతిపాదనలు, మన చర్చలను పరిశీలించిన తిరుపతి నగర ప్రజలకు తాము…
శ్రీ చైతన్య స్కూల్ టీచర్ నిర్వాకం..సంచలనం ..?
మాయ మాటలు చెప్పి విద్యార్థినితో రహస్యంగా పెళ్లి హైదరాబాద్ : రోజు రోజుకు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే పేరెంట్స్ జడుసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సమాచారం బయటకు వస్తూనే ఉంది. పలు చోట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు…
13 నుండి నరసింహ స్వామి గుడిలో మహోత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.…
యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఫిబ్రవరి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్రకటించింది పాకిస్తాన్…
సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
హంస వాహనంపై భక్త బాంధవులకు దర్శనం తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు…
టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందించిన ప్రతినిధులు తిరుమల : కలియుగ దైవంగా, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. నిత్యం తమ కోరికలు తీరిన భక్తులు నిత్యం ఏదో రూపంలో…
















