ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే తోలు వలుస్తామని, చర్యలు తప్పవని…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని దీంతో నిన్నటి దాకా రాజకీయం చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,…
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది
వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, అధికారం ఉంది కదా అని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్…
పవన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై. మహబూబ్ నగర్…
ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమిత్ షా, నిర్మాలా సీతారామన్ లతో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి…
పోలీసులపై గాదరి కిషోర్ షాకింగ్ కామెంట్స్
తమను లక్ష్యంగా చేసుకుని కేసులపై ఫైర్ నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల పనితీరు దారుణంగా ఉందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు పనిగట్టుకుని తమను లక్ష్యంగా చేసుకోవడం, ఆపై…
జన నాయకుడితో జన నాయగన్
చెన్నై వెడ్డింగ్ లో కలుసుకున్న నేతలు చెన్నై : చెన్నై వేదికగా జరిగిన వివాహ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు…
ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సినీ తారల భేటీ
ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది మరాఠా లోని ముంబై నగరంలో. దేశానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు , సినీ తారలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.…
సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే
ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రార్థన శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం, కోటంక గ్రామంలో పవిత్ర మాఘమాసం సందర్భంగా శ్రీ గుంటికింద సుభ్రమణ్య స్వామి తిరుణాల రథోత్సవం…
నల్లగొండ అభివృద్ది కోసం కృషి చేస్తా : కోమటిరెడ్డి
కాంగ్రెస్ ను గెలిపిస్తే మరిన్ని నిధులు మంజూరునల్లగొండ జిల్లా : నల్లగొండ నగరం అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారం…
















