దిగ్గ‌జ సంస్థ‌ల‌తో క‌లిసి క్వాంటం వ్యాలీ : సీఎం

ఏపీలో ఏర్పాటు చేస్తామ‌న్న చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌పట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య,…

చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న ప‌ల్నాడు జిల్లా : చెత్త‌నే కాదు చెత్త రాజ‌కీయాల‌ను శుభ్రం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం.…

వాహ‌న కొనుగోలుదారుల‌పై భారం త‌గ‌దు

రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాహ‌న కొనుగోలుదారుల‌పై భారం వేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇది మంచి…

చావు బ‌తుకుల మ‌ధ్య మాజీ డీఎస్పీ న‌ళిని

నా పేరును ఏ రాజ‌కీయ పార్టీ వాడుకోవ‌ద్దు హైద‌రాబాద్ : ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్య‌మంలో త‌న గ్రూప్ -1 డీఎస్పీ పోస్ట్ ను త్యాగం చేసిన న‌ళిని ఇప్పుడు చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ…

వెంచ‌ర్ క్యాపిట‌ల్ కాదు అడ్వెంచ‌ర్ క్యాపిట‌ల్ కావాలి

స్ప‌ష్టం చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు టాప్ లాసిజిస్టిక్ కంపెనీ అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణ‌లోనే ఉంద‌ని తెలుసు కోవాల‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద…

తెలంగాణ ఆత్మ గౌర‌వానికి బ‌తుక‌మ్మ ప్ర‌తీక‌

పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగ‌రిక‌త‌కే కాదు ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ అని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర…

24న బ‌హుజనుల బ‌తుక‌మ్మ : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ లో బీసీ బ‌తుక‌మ్మ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్లే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన బ‌హుజ‌నుల (బీసీ) బతకమ్మ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఈ బతుకమ్మ వేదికగా…

దేశ వ్యాప్తంగా 474 రాజ‌కీయ పార్టీలు ర‌ద్దు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఎన్నిక‌ల సంఘం న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప‌లు పార్టీల‌పై వేటు వేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 474 రాజ‌కీయ పార్టీల రిజిస్ట్రేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఏపీ,…

బీసీ యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత‌ ఢిల్లీ : బీసీ యువ‌తీ యువ‌కుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందేలా తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌. అత్య‌ధికంగా బీసీ యువ‌తకు జాబ్స్ వ‌చ్చాయి. ఈ సంద‌ర్బంగా ఏపీకి స్కోచ్ అవార్డు…

2 రోజుల క‌స్ట‌డీకి వ్యాపార‌వేత్త స‌మీర్ మోడీ

ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు న్యూఢిల్లీ : ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త స‌మీర్ కె మోడీకి బిగ్ షాక్ త‌గిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో త‌న‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో…