Category: News
-

తెలంగాణ మీ అయ్య జాగీరా..?
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు. దాడులు చేస్తారా అయితే ఇక్కడే ఉంటా దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు .తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు ముప్పై కోట్లు ఇచ్చానని అన్నారు. అడ్డుకుంటారా..? నేనే తిరుగుతా ఇక్కడ అంతటా..! ఇప్పుడు డిసైడ్…
-

బిడ్డా పవన్ కళ్యాణ్ జర నోరు జాగ్రత్త
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డా పవన్ జర నోరు జాగ్రత్త. ఇంకోసారి తెలంగాణ పట్ల, ఈ ప్రాంతపు భాష, యాస, ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే పుట్టగతులు ఉండవన్నారు. హైదరాబాద్…
-

రూ. 1,595 కోట్ల పంజాబ్ ట్రస్ట్ ఆస్తుల జప్తు
సంచలన ప్రకటన చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థన్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002′ నిబంధనల కింద, పంజాబ్లోని రామ్నగర్లో ఉన్న ‘జ్ఞాన్ సాగర్ ఎడ్యుకేషనల్ , ఛారిటబుల్ ట్రస్ట్’కు చెందిన 14 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. బ్యాంక్ బాధ్యతలు (అప్పులు) మినహాయించి, ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ ₹1,595.85 కోట్లుగా ఉంది. M/s PACL Ltd దాని అనుబంధ సంస్థలు…
-

ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం
4న జరగనుందని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో…
-

తెలంగాణ అమర వీరులకు సీఎం నివాళి
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌరవం ఎక్కువ అని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళవారం ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల…
-

ఇప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేం : బుర్రా వెంకటేశం
20 జాబ్స్ కోసం 19,000 దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం సంచలన వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి బాగో లేదని, అందుకే ఎక్కువగా జాబ్స్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వలేమంటూ బాంబు పేల్చారు. నిరుద్యోగులకు చావు కబురు చల్లగా చెప్పారు. కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు బుర్రా వెంకటేశం. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్…
-

పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్రకటన తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన ఉదయం 11గం||ల నుంచి 12 గం||ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనునట్లు ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్,…
-

రాజధాని నిర్మాణం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్
నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు ఫెయిలయ్యాయన్నారు. దీన్ని ప్రజలను డైవర్ట్ చేయటానికి మహానాడులో తెలంగాణ వ్యక్తితోనే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని అనిపించారని విమర్శించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడు అలా మాట్లాడడని చెప్పారు. ఇవన్నీ యాధృచ్చికంగా కాకుండా పథకం ప్రకారం…
-

చెట్టినాడు సిమెంట్స్ పన్నుల ఎగవేత
చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై మండిపడ్డారు. మరో వైపు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కంపెనీలు ప్రయోజనాలు పొందుతూ పన్నులు కట్టడం లేదని మండిపడ్డారు. ఇందులో భాగంగా చెట్టినాడ్ సిమెంట్స్ పన్ను వసూళ్లలో అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. పంచాయతీలు బాగుపడాలి.. నాలుగు గ్రేడ్లకు డిఫరెంట్ స్లాబ్స్ తో…
-

పంచాయతీలకు రూ. 160 కోట్ల పన్ను బకాయిలు
వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల అమరావతి : గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకి డబ్బులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకే రూ. 88 కోట్ల అవసరం ఉంది. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్ సంస్థే రూ. 13 కోట్ల బకాయిలు కట్టాలి. పరిశ్రమలు కట్టకుండా వదిలేస్తున్న పన్ను సవ్యంగా చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల సమస్యే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











