రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మిర్చి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుతో కలిసి టెలి కాన్ఫరెన్స్…
కారు నడిపిన సీఎం రేవంత్ రెడ్డి
గ్లోబల్ సమ్మిట్ 2025లో ఆవిష్కరణ హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి నూతనంగా విద్యుత్ తో తయారు చేసిన నూతన కారును ఆవిష్కరించారు . హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్…
బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి
పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . బీసీలకు…
సంక్రాంతి నుంచి ఆన్ లైన్ లో అన్ని రకాల సేవలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి అన్ని రకాల ప్రజల సేవలు వచ్చే ఏడాది 2026 నుంచి ప్రారంభం అవుతాయని ,…
25న అమరావతిలో వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ అమరావతి : ఈనెల 11న అటల్ బిహారి వాజ్ పేయ్ సందేశ్ మోదీ పారదర్శక పాలన యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యుడు పీవీఎన్ మాధవ్. ఈ…
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను నిర్వహించారు బీఆర్ఎస్…
ఉస్మానియా యూనివర్శిటీలో సమస్యలు పరిష్కరించాలి
సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేతల బహిరంగ లేఖ హైదరాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది సమస్యలను పరిష్కరించాలని. పెద్ద ఎత్తున జాబ్స్ ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం అంతా కాంట్రాక్టు కిందనే పని…
వాజ్ పేయ్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలి
పిలుపునిచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయ్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర జరగనుందని తెలిపారు.…
క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి
సజన్ రాజ్ కురుప్ తో నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ , స్కీన్ రైటర్ చిక్ రసెల్…
ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు…















