స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆసరా
రూ. 50,000 ఆర్థిక సాయం అందజేసిన ప్రెసిడెంట్ హైదరాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తన ఉదారతను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ”…
అక్షయ పాత్ర అరుదైన రికార్డ్
5 బిలియన్ భోజనాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్షయ పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియన్ భోజనాలను అందించి రికార్డు…
గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సవిత సెటైర్ శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయనగత…
తప్పు చేసిన వారికి చంద్రబాబు అండదండలు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. మంగళవారం జగన్ రెడ్డి మంగళగిరి లోని ప్రధాన…
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళన అమరావతి : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళనలు చేపట్టారు . విజయనగరం బాలాజీ జంక్షన్ లో రాజ్యాంగ…
20 లక్షల ఉద్యోగాల కల్పనే సర్కార్ లక్ష్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని తమ కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.…
రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలని, ఇందు కోసం తక్షణమే అందుకు అనుగుణంగా ప్రణాళికలను…
కేంద్ర సర్కార్ నిర్వాకం కూలీలకు శాపం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అమరావతి : కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా కోట్లాది మంది కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ…
ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత
స్పష్టం చేసిన డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో విస్టా ఇమేజింగ్…
శాంతి, సామరస్యాలకు ప్రతిబింబం రంజాన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్ : పరమత సహనం, శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో…
















