Category: News
-

ఆర్టీసీ డ్రైవర్ ను తొలగించ లేదు : పొన్నం
తను ఆర్టీసీ ఉద్యోగి కానే కాదన్న రాష్ట్ర మంత్రి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవడం. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పొన్నం ప్రభాకర్ . గిత్యాలలో రైతుల తరపున ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ను విధుల నుండి తొలగించారని వార్తలు…
-

బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి
దృష్టి సారించాలన్న సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎ నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకానమీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాలని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఆక్వా జోన్లలో ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీ…
-

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన సీఎస్ఆర్ఎస్
2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే…
-

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి చాటి చెప్పిన చారిత్రాత్మక వేదిక మహానాడు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారతకు అండగా నిలిచిందని, ఈసారి “స్త్రీశక్తి” నినాదంతో మహానాడు నిర్వహించడం గర్వ కారణమన్నారు. మహిళా శక్తి, యువశక్తి,…
-

ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి పోలీసులు వెళ్లలేదు
అదంతా అబద్దమని ఖండించిన మంత్రి అనిత అమరావతి : తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఓ వైపు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు సంచలనంగా మారితే తాజాగా నాగేశ్వర్ రావు నోరు జారడం, ఆపై కేసు నమోదు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ నెలకొంది. ఇప్పటికే జనసేన పార్టీకి చెందిన ఒకరు తనపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు…
-

రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయడం లేదు
నిజమేనని క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తమ సీఎం అబద్దాలు చెబుతున్నాడని, నిజంగానే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని స్పష్టం చేశారు . ధాన్యం కొనుగోలులో జరిగిన లోపాలకు తాను బేషరతుగా క్షమాపణలు చెపుతున్నానని, తనను మన్నించాలని కోరారు…
-

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై సుప్రీంకోర్టు సీరియస్
ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎలా అని మండిపాటు న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్టీఏపై. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన 22 లక్షల మందిక పైగా నీట్ యుజీ 2026 పరీక్ష రాశారు. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన గుజరాత్ లో పేపర్ లీక్ అయ్యింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్రం. ఇందులో కీలకమైన పాత్ర బీజేపీకి చెందిన…
-

పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందు కోసం ఆయా పరిశ్రమలు ఫోకస్ పెట్టాలన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తల సహకారం అత్యంత అవసరమని…
-

కాంగ్రెస్ హైకమాండ్ ను కలిస్తే తప్పేంటి..?
ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ బెంగళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు అధిష్టానం ముఖ్యమంత్రి సిద్దరామయ్యని, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని పిలిచిందని అన్నారు. అంతే కాకుండా మరో 15-20 రోజుల్లోనే పలు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ…
-

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సీపీఐ నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : కేంద్రం సహకరించక పోయినా తాము రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని తీసుకున్న నిర్ణయానికి గాను వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రైతుల…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











