ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక రంజాన్
మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : పరమత సహనానికి, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక పవిత్రమైన రంజాన్ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో…
పరమత సహనం రంజాన్ పండుగ ప్రత్యేకత
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అన్ని మతాలకు చెందిన వారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించు కుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన…
సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలి
స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్ అమరావతి : పార్టీ పరంగా సంస్థాగత పరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన…
సర్కార్ గుడ్ న్యూస్ 22 నుంచి రైతు భరోసా
కీలక ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం…
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎంపీపై చర్యలేవి..?
సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన షర్మిల అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం,…
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్
మరో ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు తేలిందన్న ఎస్పీ హైదరాబాద్ : తెలంగాణలో కాల్పుల కలకలం సంచలనం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది.…
జనం ఆవేదన జనసేనాని ఆలంబన
ప్రజా సమస్యలకు పవన్ పరిష్కారం అమరావతి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
ఉచితంగా శానిటరీ ప్యాడ్ లు అందించాలి
రాజ్యసభ సాక్షిగా ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన కీలకమైన మహిళలు , బాలికలు, యువతులు నిత్యం ఎదుర్కొనే నెలసరి సమస్య గురించి ప్రస్తావించారు. ఈ…
మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్
సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని, నేతలను ఏకి పారేశారు. తాము అభివృద్ది కోసం ప్రయత్నం చేస్తుంటే అడుగడుగునా అడ్డు…
ఏపీ కూటమి సర్కార్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
జనం చెవుల్లో పూలు పెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ సౌకర్యం అంటూ కూటమి ప్రభుత్వం చెప్తున్నది…
















