గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు…

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో…

వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

చ‌లాన్లు క‌ట్ట‌క‌పోతే జ‌రిమానా త‌ప్ప‌దు హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు సంబంధించి వాహ‌న‌దారులు జాగ్ర‌త్త వ‌హించ‌క పోతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వ‌ర్షాలు

మ‌రో మూడు రోజుల పాటు కురుస్తాయి అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అకాల వ‌ర్షాలు ముంచెత్తాయి. ఇప్ప‌టికే ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు భారీ ఎత్తున పంట న‌ష్టం వాటిల్లింది. ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. సీఎం ఉన్న‌త‌స్థాయి సమీక్ష చేప‌ట్టారు.…

పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం

సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అమరావతి : తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి…

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో…

ప‌రాభావ నామ ఏడాది అంద‌రికీ మేలు జ‌ర‌గాలి

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది…

ఇళ్ల ల‌బ్దిదారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

ఉగాది ప‌ర్వ దినాన సీం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రు కూడా ఇల్లు లేదని బాధ ప‌డ‌కూడ‌ద‌ని, ఆ దిశ‌గా ఇళ్లు త్వ‌రిత‌గ‌తిన నిర్మించేందుకు తాము…

త్వరలోనే మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్నార్థుల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల‌ను మ‌రికొన్నింటిని విస్త‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా త్వ‌ర‌లో మ‌రో 70 అన్న క్యాంటీన్లు…

గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్ నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్.…