Category: News

  • ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు. ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్యే నాగేశ్వ‌ర్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఈ త‌రుణంలో పోలీసులు కేసు నమోదు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ సంద‌ర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ తాజాగా…

    Continue Reading

  • మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    ప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్ నాయకుల మధ్య జరిగిన దౌత్యపరమైన సంభాషణకు ఈ సమావేశం నాంది పలికింది. ఈ సౌహార్దపూర్వక భేటీ, ఇరు పొరుగు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలను ప్రతిబింబించింది. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ అనుసంధానం, వాణిజ్యం, భద్రత, అభివృద్ధి…

    Continue Reading

  • డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    మే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ అమలుకు గాను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు…

    Continue Reading

  • రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట లభిస్తుందనుకుంటే, ప్రకృతి ఊహించని విధంగా ఇసుక తుపాను రూపంలో విరుచుకు పడింది. రాజస్థాన్‌లోని చురు జిల్లా ను ఒక భీకర ఇసుక తుపాను గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో…

    Continue Reading

  • బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

    బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

    సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా విజయశేఖర్ కి అందజేశారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రామకృష్ణ వార్తలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కె.నారాయణ మూర్తి, డాక్టర్ అంబటి సురేంద్ర రాజు, కొల్లి అరవింద్, వేణుగోపాల్, రాధాకృష్ణ,…

    Continue Reading

  • క‌డ‌ప జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం

    క‌డ‌ప జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం

    ఎక్క‌డిక‌క్క‌డ విరిగి ప‌డిన చెట్లు క‌డ‌ప జిల్లా : భారీ వ‌ర్షాలు, ఈదురు గాలుల దెబ్బ‌కు క‌డ‌ప జిల్లా వ‌ణికి పోయింది. ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున పంట‌ల‌ను కోల్పోయారు రైతులు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేశారు. ప‌రిస్థితి పై ఆరా తీశారు. వివ‌రాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండ‌గా న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని, ఎవ‌రూ ఆందోళ‌న…

    Continue Reading

  • ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు 2728 కోట్లు విడుద‌ల‌

    ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు 2728 కోట్లు విడుద‌ల‌

    ప్ర‌క‌టించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్ష‌న్ దారుల‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం రు.2728.67 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త‌గా 5606 స్పాజ్ ( భార్య /…

    Continue Reading

  • నవీన్ ఎపిసోడ్‌లో కోర్టులు మా వాదననే బలపరిచాయి

    నవీన్ ఎపిసోడ్‌లో కోర్టులు మా వాదననే బలపరిచాయి

    స్ప‌ష్టం చేసిన ఏపీ విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ అమ‌రావ‌తి : నవీన్ అనే అభ్యర్థి ఎస్సీఈఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండు పరీక్షలు రాశారు.. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు.. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతణ్ని రిక్రూట్మెంట్ చేయలేక పోయాం అన్నారు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్. ఆ తర్వాత నవీన్ కోర్టుకు వెళ్లాడు……

    Continue Reading

  • 104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

    104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

    పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30 లక్షల విలువ చేసే నగదు ప్రోత్సాహకాలు మంత్రి చేతుల మీదుగా ఇవ్వ‌డం ప‌ట్ల విద్యార్థులు ఆనందం వ్య‌క్తం చేశారు.. టెన్త్ తో పాటు సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ…

    Continue Reading

  • పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

    పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాల‌మూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. త‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. తెలంగాణ వాళ్ల‌తో పెట్టుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. ఏపీలో ఉండాలే త‌ప్పా ఇక్క‌డ రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు. రేపు జగన్ గనుక ఇంకా పెద్ద ప్యాకేజీని ఆఫర్ చేస్తే,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports