ఈశ్వ‌రాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించ‌ని సీఎం

నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : సాయి ఈశ్వ‌రాచారి బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం బ‌లిదానం చేసుకున్నా క‌నీసం కాంగ్రెస్ స‌ర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేద‌ని, సంతాపం కూడా తెలియ…

ఏపీలో రౌడీ షీట‌ర్లు లేకుండా చేస్తాం : సీఎం

తెలంగాణ స‌మ్మిట్ పై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో రౌడీషీట‌ర్లు లేకుండా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఎవ‌రు భంగం క‌లిగించినా చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు.…

మారిన స్వ‌రం చంద్ర‌బాబు జ‌పం

సీఎంను ఆహ్వానించిన కోమ‌టిరెడ్డి అమరావ‌తి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్వ‌రం మార్చారు. ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న గొప్ప నాయ‌కుడ‌ని, ముందు చూపు క‌లిగిన…

తెలంగాణ‌లో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే

ధీమా వ్య‌క్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన స‌ర్పంచులు,…

డంపింగ్ యార్డ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి

పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించిన ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పార్ల‌మెంట్ లో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. 40 లక్షల ఓటర్లతో 70…

10న సీఎం ఉస్మానియా యూనివ‌ర్శిటీ సంద‌ర్శ‌న

విశ్వ విద్యాల‌యం అభివృద్ది కోసం మ‌రిన్ని నిధులు హైద‌రాబాద్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో…

అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పనులు చేపట్టామని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తప్పా ప్రజలంతా…

మార్కులు కాదు విలువలు ముఖ్యం : అనిత వంగ‌ల‌పూడి

విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం అమ‌రావ‌తి : విద్యా ప‌రంగా కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు ఏపీ కూట‌మి స‌ర్కార్ శ్రీ‌కారం చుట్టింద‌న్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విద్యార్థులు చదువుకుంటేనే స‌మాజంలో గుర్తింపుతో పాటు విలువ కూడా…

సాయి ఈశ్వ‌రాచారి మృతి బాధాక‌రం : క‌విత‌

బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు హైద‌రాబాద్ : బీసీలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేస్తున్నాయ‌ని తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన సాయి ఈశ్వ‌రాచారి ఆత్మ బ‌లిదానం చేసుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ…

జీవితంలో ఎదిగేందుకు ద‌గ్గ‌రి దారులు లేవు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : విద్య ఒక్క‌టే జీవితంలో పైకి ఎదిగేందుకు దోహ‌ద ప‌డుతుంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం పార్వతీపురం మన్యం జిల్లా లోని భామిని మోడ‌ల్ స్కూల్ లో…