బీజేపీ అంటే బాబు..జగన్..పవన్
నిప్పులు చెరిగిన షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేనని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర…
ఆక్రమణల నుంచి చెరువులను కాపాడుకోవాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా…
పోలీసుల సేవలు ప్రశంసనీయం : సీఎం
పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమం హైదరాబాద్ : సమాజం కోసం నిరంతరం సేవలు అందిస్తున్న వారిలో పోలీసుల పాత్ర కీలకమైనదని ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026…
హైడ్రా ప్రజావాణికి 32 ఫిర్యాదులు
అందాయన్న వర్ల పాపయ్య హైదరాబాద్ : హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వాణికి 32 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు అదనపు సంచాలకులు వర్ల పాపయ్య. ఆక్రమణదారుల కబ్జాల గురించి వాపోయారు బాధితులు. తమకు వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలా…
వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలి : కవిత
ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు కట్టించి ఇవ్వాలి ఖమ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి…
జగన్ చేసిన దుర్మార్గాలను సరిచేస్తున్నాం
సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత జగన్…
చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు మంత్రి ఎస్.…
గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తా
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్రసంగించారు.…
ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం
శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వెల్లడి అమరావతి : ఏపీలోని ప్రతి పల్లెతో పాటు తాండాలో స్వచ్ఛమైన, శుద్దమైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు…
ఉన్న పిల్లలకే దిక్కు లేదు..ముగ్గుర్ని కనమంటే ఎలా..?
ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాపులేషన్ గురించి చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు.…
















