Category: News

  • ప్రపంచంతో పోటీపడే ఎకో సిస్టమ్ నిర్మాణం

    ప్రపంచంతో పోటీపడే ఎకో సిస్టమ్ నిర్మాణం

    స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోంద‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్‌. ఆధునిక ఆర్థిక వృద్ధి ఎకోసిస్టమ్స్, స్పెషలైజేషన్, ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, భారత ప్రభుత్వం కలిసి భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగల ఎకో సిస్టమ్స్ ను నిర్మిస్తున్నాయని చెప్పారు.…

    Continue Reading

  • వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మ‌ల

    వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మ‌ల

    మావిగ‌న్ అంటే జ‌నం జ‌డుసుకుంటున్నారు అమ‌రావ‌తి : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డి ఒక పిచ్చి తుగ్ల‌క్ అని ఫైర్ అయ్యారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేద‌న్నారు. ప్రజలే జంకుతున్నార‌ని పేర్కొన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడ‌ని అన్నారు. హత్యా రాజ‌కీయాలు చేయ‌డం త‌న‌కు అల‌వాటుగా మారింద‌న్నారు.…

    Continue Reading

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడ‌ర్

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడ‌ర్

    స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ నంద్యాల జిల్లా : పెట్టుబ‌డుల సాధ‌న‌, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఏపీ విజ‌యానికి ముఖ్య‌మైన మూడు కార‌ణాలున్నాయని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్ర‌వారం జ‌మ్ముల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు మేము ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు రాగలం?” అని…

    Continue Reading

  • ఇచ్చిన వాగ్ధానాల‌ను అమ‌లు చేసి తీరుతాం

    ఇచ్చిన వాగ్ధానాల‌ను అమ‌లు చేసి తీరుతాం

    త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి అధ‌వ అర్జున చెన్నై : తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ఓ టీవీ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఒక సంకీర్ణ ప్రభుత్వంగా తాము ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. తాము ప్ర‌జా పాల‌న అందిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. గత 50 ఏళ్లుగా DMK , AIADMK నెలకొల్పిన రాజకీయ…

    Continue Reading

  • తమిళ‌నాడు కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రికి చోటు

    తమిళ‌నాడు కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రికి చోటు

    ప్ర‌మాణ స్వీకారం చేసిన వ‌న్ని అర‌సు, షాజ‌హాన్చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. ఇప్ప‌టికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా ఇంకో ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రులుగా కొలువు తీరారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపిన వీసీకే పార్టీ, ముస్లిం…

    Continue Reading

  • కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

    కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

    అన్ని సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం మ‌రో 23 మందికి నూత‌న కేబినెట్ లో చోటు క‌ల్పించారు. ఇందులో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు సీఎం. ఇదే క్ర‌మంలో టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మిగ‌తా ముస్లిం…

    Continue Reading

  • ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

    ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

    ఓ టీవీ ఛానెల్‌పై కూడా కేసు ఫైల్ అమ‌రావ‌తి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ , అన‌లిస్ట్ నాగేశ్వ‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న తాజాగా ఓ టీవీ ఛాన‌ల్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు న‌మోదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేసు…

    Continue Reading

  • ఎయిర్ ఇండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

    ఎయిర్ ఇండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

    ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్ వేను తాకిన ఫ్లైట్ తోక బెంగ‌ళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు త‌రచూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేను తాకడంతో ఎయిర్ ఇండియా విమానం నిలిపి వేశాడు పైల‌ట్. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. లేక‌పోతే విమానంలో ఉన్న ప్ర‌యాణీకులు సేఫ్ గా ఉండేవారు కాదు. ఎయిర్‌లైన్‌కు చెందిన నారో-బాడీ A321 విమానం ఢిల్లీ నుండి బెంగళూరుకు AI2651 ఫ్లైట్‌ను…

    Continue Reading

  • బ‌క్రీద్ పండ‌గ సెల‌వును మే 28కి మార్పు

    బ‌క్రీద్ పండ‌గ సెల‌వును మే 28కి మార్పు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ముస్లిం సోద‌రులు జ‌రుపుకునే బ‌క్రీద్ పండుగ‌కు సంబంధించి కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ఈనెల 28న సెల‌వు దినాన్ని మారుస్తున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా బక్రీద్ పండుగ సందర్భంగా మే 28 గురువారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ G.O. Rt. No. 1006 ద్వారా…

    Continue Reading

  • కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్

    కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్

    మీరే అన్నీ నిర్ణ‌యిస్తే ఇక జ‌డ్జి ఎందుకుని ఫైర్ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు సాయి బండి భ‌గీర‌థ్ పోక్సో కేసుకు సంబంధించి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. త‌మ పోలీసులు ఏం చెబితే తాము అదే చెబుతున్నామ‌ని అన్నారు. బండి భ‌గీర‌థ్ ను అరెస్ట్ చేశాం. ఇంకేం చేయాలో మీరే నిర్ణ‌యిస్తే ఎలా అని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports