ఉన్న పిల్లలకే దిక్కు లేదు..ముగ్గుర్ని కనమంటే ఎలా..?
ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాపులేషన్ గురించి చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు.…
ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ పడే ప్రసక్తి లేదు
నాణ్యత పాటించక పోతే చర్యలు తప్పవు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండ…
మహిళలకు టీవీకే విజయ్ వరాల జల్లు
అధికారంలోకి వస్తే నెలకు రూ. 2500 చెన్నై : మహిళా దినోత్సవం వేళ టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు. మహిళలకు తీపి కబురు చెప్పారు. వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే…
మోదీ సర్కార్ నిర్ణయం కూలీలకు శాపం
ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్ శక్తులకు, వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.…
99 రోజుల యాక్షన్ ప్లాన్ బక్వాస్ : హరీశ్ రావు
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి…
రైసినా డైలాగ్ సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీలో జరిగే రైసినా డైలాగ్ 2026 సదస్సు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఇవాళ జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా కూటమి సర్కార్ ఏపీలో…
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఫోకస్
ప్రజా భవన్ లో కీలక సమావేశం హైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో హైదరాబాద్ జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల…
రేవంత్ రెడ్డి జేజెమ్మ దిగి వచ్చినా మళ్లీ గెలవడు
సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్ నిజామాబాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పందన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు. పేదలు, బహుజనులకు తీరని అన్యాయం…
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన
నిధులు కేటాయించామన్న పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పనులు, నిధులు మంజూరు, తదితర వివరాలతో బుక్ లెట్లను ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ కు అందజేశారు…
ఎస్సీ వర్గీకరణ విషయంలో మిత్ర ధర్మం పాటించా
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో దశాబ్దాలకు పైగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశం నలిగిందని…
















