ఎస్సీ వర్గీకరణ విషయంలో మిత్ర ధర్మం పాటించా
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో దశాబ్దాలకు పైగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశం నలిగిందని…
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం శాసన సభలో కీలక ప్రకటన చేశారు సీఎం సిద్దరామయ్య. గత కొంత కాలంగా పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది సోషల్ మీడియా. దీని…
స్పీకర్ అయ్యన్నను కలిసిన పవన్ కళ్యాణ్
అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని…
ఏపీలో 6,28,347 ఉద్యోగాల కల్పన : సీఎం
శాసన సభలో వివరాలు వెల్లడించిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు శాసన సభ సాక్షిగా. గత సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.…
మావోయిస్టులపై కిషన్ రెడ్డి కీలక కామెంట్స్
రాజ్యాంగానికి లోబడి ఎవరు చేరినా ఓకే అమరావతి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులపై. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కేంద్ర స్పందించారు. ప్రజా స్వామ్య దేశంలో అంబెడ్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు…
జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా…
ఆప్కో ఇమేజ్ పెంచేందుకు సర్కార్ ప్రయత్నం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ నేతన్నలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. ఆప్కో ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మగ్గం మీద నేసే…
పటిష్టవంతంగా పంటల బీమా వ్యవస్థ
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని అనేక రాష్ట్రాలు…
గోదావరి డెల్టా కింద 10.13 లక్షల ఎకరాలు సాగు
శాసన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి లభ్యత గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. గురువారం శాసన సభలో సభ్యులు…
ఆవిష్కరణలు, నైపుణ్యాలకు సర్కార్ ప్రయారిటీ
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామన్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామని తెలిపారు. భారత్లో తొలి…
















