రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
లైన్ క్లియర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ హైదరాబాద్ : అందరూ అనుకున్నట్టుగానే బీసీల జపం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. ఓ వైపు బీసీలకు సామాజిక ప్రాధాన్యత దక్కాలని అంటూనే…
ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : శాసన మండలి సాక్షిగా కీలక ప్రకటన చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రాష్ట్రంలోని రజకులకు తీపి కబురు చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా 2014-19…
కూలీల కడుపు కొట్టిన మోదీ సర్కార్ : షర్మిలా రెడ్డి
జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్దరించాలి అమరావతి : దేశంలో కార్పొరేట్ కంపెనీలకు మోదీ సర్కార్ దోచి పెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యూపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ…
అందంగా ముస్తాబైన నల్ల చెరువు
ప్రారంభానికి సిద్దమైందన్న హైడ్రా హైదరాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రాంతంలో కూకట్పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై బిక్కు బిక్కుమంటున్న తరుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై పడింది.…
పాలనపై పట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : పాలనా పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పట్టు పెంచుకోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పాలన చేతకాక ఎడా పెడా ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ…
గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
అందజేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల సర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ సహకారం అందజేస్తామని అన్నారు. ఈ సందర్బంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం…
డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు.…
భోగాపురం ఎయిర్ పోర్టు పురోగతిపై సమీక్ష
కీలక సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు అమరావతి : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక సూచనలు చేశారు. ఆయన విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్హోల్డర్ల సమీక్ష సమావేశానికి…
6 నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
రాష్ట్ర ప్రణాళిక నోడల్ ఏజెన్సీగా ప్లాన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించడానికి వీలుగా…
పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం
ఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును తిరిగి గాడిలో…
















